అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీకి బహిరంగ లేఖ రాశారు. ఆదివారం (ఫిబ్రవరి 10వ తేదీ) ప్రధాని ఏపీ పర్యటన నేపథ్యంలో ఈ లేఖ రాశారు. నాలుగేళ్ల పాటు ఎన్డీయేలో ఉండి, ఏపీకి మోడీ ప్రభుత్వం ఎన్నో ఇచ్చిందని, ప్రత్యేక హోదా అవసరం లేదని, ప్యాకేజీ ముద్దు అని, ఈ నాలుగేళ్లలో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DoK8kf
నిన్నటిదాకా పొగడ్తలు.. నేడు ఇలా!: ప్రియమైన మోడీ గారికి... ప్రధానికి చంద్రబాబు లేఖ పూర్తి పాఠం
Related Posts:
coronavirus: వైరస్ కట్టడిలో దేశానికే ఆదర్శం తెలంగాణ: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకరోనా వైరస్ కట్టడిలో దేశానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. వైరస్ వ్యాపిస్తోండటంతో తొలుత ల… Read More
ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు .. మరికాసేపట్లో కేంద్రం కీలక ప్రకటన !!ప్రధాని నరేంద్రమోడీ నేడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో లాక్ డౌన్ విషయంలో ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దేశవ్… Read More
షాకింగ్ థియరీ : కరోనాకు 5జీ టెక్నాలజీతో లింకు? తగలబడిపోతున్న టవర్లు..కరోనా వైరస్ కంటే దాని చుట్టూ అల్లుకుంటున్న నిరాధారిత కుట్ర కోణాలను,దుష్ప్రచారాలను,తప్పుడు సమాచారాన్ని కట్టడి చేయడం ప్రపంచ దేశాలకు పెద్ద సవాల్గా మారిం… Read More
Coronavirus: బెంగళూరులో ఎక్కువైన కేసులు, డాక్టర్లు, నర్సులు ఫైర్, క్వారంటైన్ లో ఉంటాం !బెంగళూరు: భారతదేశంలో కరోనా వైరస్ (COVID 19) అరికట్టడానికి లాక్ డౌన్ అమలు చేశారు. కరోనా వైరస్ వ్యాధి సోకిన వారికి Coronavirus క్వారంటైన్, ఐసోలేషన్ వార్… Read More
ఏపీలో రెడ్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం చేయండి.. మోడీని కోరిన జగన్ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్దితుల్లో లాక్ డౌన్ పొడిగింపుకు ప్రభుత్వం మొగ్గుచూపడం లేదనే అంచనాలే నిజమయ్యాయి. ఇప్పటికే ప్రధానితో ఓసారి వీడియో కాన్ఫరెన్… Read More
0 comments:
Post a Comment