రాజస్థాన్ లోక్ సభ ఎన్నికల ఫలితాలలో బీజేపీ దూసుకుపోతుంది. గత అసెంబ్లీ పోల్స్ ఓటమిని తిప్పికొట్టింది. మొత్తం 25 లోక్ సభ స్థానాలున్న రాజస్థాన్ లో బీజేపీ ప్రస్తుతం 24 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తుంది . రాజస్తాన్ లో ఏప్రిల్ 29 మరియు మే 6 న ఎన్నికల పోలింగ్ జరిగింది. జాతీయ ఎన్నికలలో రెండు దశల్లో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Eq9pvG
రాజస్థాన్ లో ముందంజలో బీజేపీ ... అసెంబ్లీ ఫలితాలను తిప్పికొడుతూ 25 స్థానాల్లో 24 ఆధిక్యం
Related Posts:
మూలధనంపై ఫోకస్ లేకుంటే ఆర్థికవ్యవస్థ ఛిన్నాభిన్నం: శక్తికాంతదాస్ వార్నింగ్ఢిల్లీ: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆర్థిక రంగం కుదుపునకు గురైంది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు తమ పాలనను మెరుగుపర్చుకోవడంతో పాటు నైపుణ్యతకు పదన… Read More
ఆఖరికి 'ఆక్సిజన్'నూ వదల్లేదు... బ్లాక్ దందా... హైదరాబాద్లో రెండు ముఠాలు అరెస్ట్...కరోనా వైరస్ నేపథ్యంలో ఆక్సిజన్ సిలిండర్లకు డిమాండ్ ఏర్పడటంతో... కొంతమంది ముఠాగా ఏర్పడి కొత్త దందాకు తెరలేపారు. సిలిండర్లను బ్లాక్ మార్కెట్కు తరలించి … Read More
చైనా వివాదం ముదిరితే భారత్ కు ట్రంప్ హ్యాండ్ ? అమెరికా మాజీ భద్రతా సలహాదారు సంచలనం...భారత్-చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాక అంతర్జాతీయంగా చైనాతో పోలిస్తే భారత్ కు మద్దతు పెరుగుతోంది. వివిధ అంతర్జాతీయ వేదికలపై అమెరికాతో పాటు… Read More
వైద్యులను రక్షించలేని స్థితిలో రాష్ట్రం ఉందా ? చంద్రబాబు ప్రశ్న .. మీ తీరు రాజకీయాలకే మచ్చ .. సజ్జలఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తెనాలి ఆసుపత్రిలో రోగులకు వైద్య సేవలందిస్తూ కరోనా వైరస్ బారినపడి మృతి చెందిన వైద్యుడ్ని ఉద్దేశించి, రాష్ట్రంలో కరోనా పర… Read More
విషాదం: సెల్ఫీ వీడియో తీసి సూసైడ్, ముగ్గురి వేధింపుల వల్లే..? విద్యార్థిని బలవన్మరణం..ఏ సమస్యో కరెక్టుగా తెలియదు. కానీ ముగ్గురు యవకులు మాత్రం వేధించారని తెలిసింది. కానీ ఆ చిట్టి తల్లి వారితో పోరాడలేదు. పోరాడి గెలవలేను అని భావించిందో ఏమో… Read More
0 comments:
Post a Comment