Sunday, February 24, 2019

ఎలక్షన్ కమీషన్ కూ సోషల్ మీడియా ఎఫెక్ట్ .. అసత్య వార్తలపై సీరియస్ .. తొలగింపుకు చర్యలు

సోషల్ మీడియా తో ఎలక్షన్ కమీషన్ కు తిప్పలు తప్పడం లేదు. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఫేక్ న్యూస్ ఎలక్షన్ కమీషన్ కూ తలనొప్పిగా మారింది. ఎలక్షన్ కమీషన్ తీసుకోని నిర్ణయాలను కూడా ఆ కమీషన్ తాజా నిర్ణయాలుగా చెబుతూ తప్పుడు వార్తలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుండడంతో చర్యలకు ఉపక్రమించింది ఎలక్షన్ కమీషన్. 

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BPPhlw

Related Posts:

0 comments:

Post a Comment