సోషల్ మీడియా తో ఎలక్షన్ కమీషన్ కు తిప్పలు తప్పడం లేదు. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఫేక్ న్యూస్ ఎలక్షన్ కమీషన్ కూ తలనొప్పిగా మారింది. ఎలక్షన్ కమీషన్ తీసుకోని నిర్ణయాలను కూడా ఆ కమీషన్ తాజా నిర్ణయాలుగా చెబుతూ తప్పుడు వార్తలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుండడంతో చర్యలకు ఉపక్రమించింది ఎలక్షన్ కమీషన్.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BPPhlw
ఎలక్షన్ కమీషన్ కూ సోషల్ మీడియా ఎఫెక్ట్ .. అసత్య వార్తలపై సీరియస్ .. తొలగింపుకు చర్యలు
Related Posts:
మళ్లీ ఎర్రచందనం కలకలం: యథేచ్ఛగా అక్రమ తరలింపు: స్మగ్లర్లపై పోలీసుల కాల్పులుబెంగళూరు: ఎర్రచందనం అక్రమ తరలింపు వ్యవహారం మళ్లీ తెర మీదికి వచ్చింది. ఎర్రచందనానికి ఆలవాలమైన శేషాచలం అడవుల నుంచి యథేచ్ఛగా వాటిని తరలిస్తున్నారు స్మగర్… Read More
ఢిల్లీకి తెలంగాణ సీఎం.. మోడీతో భేటీ కానున్న కేసీఆర్.. ఇవేనా కీలకాంశాలు..!హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో దేశ రాజధానికి బయలుదేరారు. శుక్రవారం (04.10.2019… Read More
వైసీపీ ప్రభుత్వంపై ఫిర్యాదు.. కేంద్ర మంత్రికి చంద్రబాబు లేఖఅమరావతి : ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు టీడీపీ, వైసీపీ మధ్య వేడి రాజేస్తున్నాయి. ఆ క్రమంలో ఈ రెండు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గత టీడీపీ ప్ర… Read More
కేసీఆర్ ఆత్మవిశ్వాసం సన్నగిల్లినందుకే పొత్తులు..!హుజూర్ నగర్ లో టీడిపి ప్రభావం ఉంటుందన్న కిరణ్మయి..!హైదరాబాద్ : తెలంగాణలో హుజూర్ నగర్ ఉప ఎన్నిక రసకందాయంలో పడింది. నిన్నటి వరకూ అభ్యర్దుల ఎంపిక, ప్రచార వ్యూహాలతో బిజీగా ఉన్న రాజకీయ పార్టీలు ఇప్పుడు పరస్… Read More
ప్రభాస్ కు నై..చిరుకు సై: తెర వెనుక చక్రం తిప్పిందెవరు: జగన్ అంగీకారం వెనుక!మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్ఠాత్మకంగా భావించిన సైరా సినిమా విడుదల అయింది. ఆయన తనయుడు రాం చరణ్ ఈ సినిమాకు నిర్మాత. సినిమా పైన పాజిటివ్ టాక్ వినిపిస్తోంద… Read More
0 comments:
Post a Comment