Sunday, February 24, 2019

కాశ్మీర్‌లో 10వేలమంది పారామిలిటరీ దళాలు, యుద్ధవిమానాల చక్కర్లు: గవర్నర్ ఏం చెప్పారంటే

శ్రీనగర్: పుల్వామా దాడి అనంతరం కాశ్మీర్‌‌లో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. హురియత్ కాన్ఫరెన్స్ నేతలకు కొద్ది రోజుల క్రితమే భద్రతను ఉపసంహరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు, 35ఏ అధికరణపై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా కేంద్రం జాగ్రత్తలు తీసుకుంటోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BQI7xr

Related Posts:

0 comments:

Post a Comment