శ్రీనగర్: పుల్వామా దాడి అనంతరం కాశ్మీర్లో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. హురియత్ కాన్ఫరెన్స్ నేతలకు కొద్ది రోజుల క్రితమే భద్రతను ఉపసంహరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు, 35ఏ అధికరణపై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా కేంద్రం జాగ్రత్తలు తీసుకుంటోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BQI7xr
కాశ్మీర్లో 10వేలమంది పారామిలిటరీ దళాలు, యుద్ధవిమానాల చక్కర్లు: గవర్నర్ ఏం చెప్పారంటే
Related Posts:
వేగం పెంచిన టీ కాంగ్రెస్..!ప్రజాసమస్యలే ఎజెండాగా కార్యాచరణ..!సందడిగా మారుతున్న గాంధీభవన్.!హైదరాబాద్ : ప్రజాసమస్యల పోరాటంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వేగంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్టు కనిపిస్తోంది. లాక్డౌన్ ఆంక్షల సమయంలో నిరుపేదలకు జీవనోపా… Read More
ఇటు అనంతపురం.. అటు ఆదిలాబాద్: తెలుగు రాష్ట్రాల్లో దాడిచేసేందుకు వస్తున్న మిడతల దండుఓ వైపు దేశాన్ని కరోనావైరస్ పీడిస్తుంటే ఇది చాలదన్నట్లుగా మరో గండం మిడతల రూపంలో దేశంపై దాడి చేస్తున్నాయి. ఇప్పటికే పలు ఉత్తరాది దేశాల్లోకి ప్రవేశించిన … Read More
ముస్లిం స్మశాన వాటికలో నిరాకరణ: హిందూ స్మశాన వాటికలో ముస్లిం వ్యక్తికి అంత్యక్రియలుహైదరాబాద్: కరోనావైరస్ కారణంగా చనిపోయాడనే అనుమానంతో ఓ ముస్లిం వ్యక్తిని ముస్లిం స్మశానవాటికలో అంత్యక్రియలు చేసేందుకు నిరాకరించారు. దీంతో అతడి మృతదేహాని… Read More
ఆకుపచ్చ సోన, ఒకటి కాదు ఆరు కోళ్ల నుంచి.. 9 నెలల నుంచి వింత, ఫోటో పోస్ట్ చేయడంతో వైరల్..కోడి గుడ్డు సోన పసుపుపచ్చ రంగులో ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ కేరళలో ఓ ఫౌల్ట్రీఫామ్లో కోళ్లు పెట్టే గుడ్లు ఆకుపచ్చలో ఉంటున్నాయి. అదీ కూడ… Read More
ఒకే సిగరెట్ తాగారు! ఆ ముగ్గురూ కరోనా బారినపడ్డారు!!హైదరాబాద్: లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లాలో విచిత్రమైన పరిస్థితుల్లో ముగ్గుర… Read More
0 comments:
Post a Comment