ప్యోంగ్యాంగ్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షులు కిమ్ జాంగ్ ఉన్లు వియత్నాంలో భేటీ కానున్న విషయం తెలిసిందే. వీరిద్దరు భేటీ కానున్నట్లు ఉత్తర కొరియా శనివారం తెలిపింది. తమ దేశాధినేత కిమ్ వియత్నాంకు వెళ్తున్నారని, ఆయన రైల్లో ఉన్నారని చెప్పింది. ట్రంప్-కిమ్లు గతంలోను ఓసారి భేటీ అయ్యారు. ఇది రెండో భేటీ. కిమ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U4kOqV
ట్రంప్తో భేటీ కోసం రైల్లో వియత్నాంకు బయల్దేరిన కిమ్ జాంగ్ ఉన్, 48 గంటల ప్రయాణం
Related Posts:
టర్కీ, గ్రీస్లలో భారీ భూకంపం: కుప్పకూలిన భవనాలు, నలుగురు మృతి, 120 మందికి గాయాలు(వీడియో)అంకారా/ఏథేన్స్: టర్కీ, గ్రీస్ దేశాలను భారీ భూకంపం కకావికలం చేసింది. దీంటో టర్కీలోని ఇజ్మిర్ పరిధిలో పలు ప్రాంతాల్లో భవనాలు కుప్పకూలిపోయాయి. ప్రజలు భయం… Read More
ఫెలూదా: కరోనావైరస్ను ఎదుర్కొనేందుకు కొత్త రకం పరీక్షలు చేయనున్న భారత్కరోనావైరస్ కేసుల సంఖ్యలో ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఉన్న భారతదేశం పరీక్షల సంఖ్యను పెంచాలని భావిస్తోంది. అయితే, కొన్ని రకాల పరీక్షలు ఎంత సమర్థంగా పని చ… Read More
మీ ఇళ్లల్లో కరెంట్ ఉండాలో.. దీపం బుడ్డీ ఉండాలో తేల్చుకోండి : బీహార్ ఎన్నికల ప్రచారంలో నితీశ్బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ యాదవ్ మరోసారి ఆర్జేడీపై విరుచుకుపడ్డారు. వాళ్ల హయాంలో మహిళలను,బీసీలను పట్టించుకోనివాళ్లు ఇ… Read More
హైదరాబాద్: సిటీ బస్సుల్లో జనరల్ పాస్ ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త - 800 బస్సుల వేలంహైదరాబాద్ సిటీ, శివారు ప్రాంతాలకు చెందిన లోకల్ బస్సు ప్రయాణీకులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. జీహెచ్ఎంసీ పరిధిలోని జనరల్ బస్పాస్ హోల్డర్లకు ల… Read More
సెల్ఫీ తీసిన వ్యక్తిని గిరగిరా తిప్పి తోసేసిన తేజశ్వి యాదవ్: జంగిల్రాజ్ అంటూ బీజేపీ(వీడియో)పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో అధికార బీజేపీ-జేడీయూ, ప్రతిపక్ష ఆర్జేడీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పరస్పర విమర్శలతో రాజకీయ వ… Read More
0 comments:
Post a Comment