సిద్దిపేట జిల్లాలో పదహారేళ్ల మైనర్ బాలిక పై గ్యాంగ్ రేప్ జరిగింది. రేప్ చేసిన వారిలో మైనర్ బాలికి స్నేహితుడితో పాటు మరో ఇద్దరు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. స్నేహితుడి ముసుగులో యువతిని తీసుకుని వెళ్లి, మరో ఇద్దరు స్నేహితులతో కలిసి అత్యాచారం చేశారు. అనంతరం వదిలివేసి పారిపోయారు. సంఘటనపై అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2QbJnkx
Saturday, May 18, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment