న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తీహర్ జైలులో ఉన్న కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరానికి మరోసారి చుక్కెదురైంది. ఇవాళ చిదంబరం తరఫున కపిల్ సిబాల్ బెయిల్ పిటిషన్పై వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా మేజిస్ట్రేట్ జస్టిస్ సురేశ్ కుమార్ .. సిబాల్ వాదనలతో వ్యతిరేకించారు. బెయిల్తో పాటు చిదంబరానికి ఇంటి ఆహారం ఇప్పించాలని కపిల్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34ILuDh
Thursday, September 12, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment