Saturday, May 18, 2019

మోడీ... అమితాబ్‌బచ్ఛన్ కంటే గొప్ప నటుడు... ప్రియాంక గాంధీ

ఏడు దశల ఎన్నికల ప్రచారానికి శుక్రవారంతో గడువు ముగియడంతో పార్టీల మధ్య మటాల యుద్దాలకు తెరపడింది. అయితే ప్రచారానికి చివరిదశ కావడంతో నేతల మధ్య చివరి మాటల తూటాలు చెలరేగాయి.ఈనేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విరుచుకుపడ్డారు. ఉత్తర ప్రదేశ్‌లోని మిర్జాపూర్‌లో జరిగిన రోడ్ షోలో పాల్గోన్న ప్రియాంక గాంధీ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2w43kk9

0 comments:

Post a Comment