ఊహించిందే జరుగుతోంది. తూర్పు గోదావరి జిల్లా సీనియర్ నేత..టీడీపీ మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు టీడీపీకి గుడ్ బై చెప్పటం ఖాయమై పోయింది. ఆయన ఈ నెల 18న ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. త్రిమూర్తులతో పాటుగా టీడీపీకి చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు సైతం వైసీపీలో చేరాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LK8kSx
18న వైసీపీలోకి తోట త్రిమూర్తులు..! మరో ఇద్దరు మాజీలు: సైతం జగన్ గ్రీన్ సిగ్నల్...!!
Related Posts:
APPSC : ఏపీపీఎస్సీలో ప్రక్షాళన- పరీక్షలన్నీ ఆన్లైన్- లీకులకు చెక్-యూపీఎస్సీకి ప్రతిపాదనఏపీపీఎస్సీలో భారీ మార్పులకు ఏపీ సర్కార్ సిద్ధమవుతోంది. మారుతున్న పరిస్ధితులను దృష్టిలో ఉంచుకుని పరీక్షలను ఇకపై ఆన్లైన్లోనే నిర్వహించేందుకు అనుగుణంగ… Read More
వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ : డెడ్లైన్ ఇదే... యాక్సెప్ట్ చేయని పక్షంలో అకౌంట్ డిలీట్...సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ తమ ప్రైవసీ పాలసీని అప్డేట్ చేస్తోంది. ఈ నిబంధనలు ఫిబ్రవరి 8 నుంచి అమలులోకి రానున్నాయి. ఈ కొత్త నిబంధనలను యాక్సెప్ట్ చేస… Read More
Sabarimala: శబరిమల అయ్యప్ప భక్తుల సంఖ్య తగ్గించండి, సుప్రీంలో కేరళ ప్రభుత్వం మరోసారి వాదన !శబరిమల/ కొచ్చి/ న్యూఢిల్లీ: పవిత్ర పుణ్యక్షేత్రం అయిన శబరిమల అయ్యప్పస్వామి ఆలయానికి వచ్చే భక్తులను తగ్గించాలని కేరళ ప్రభుత్వం మరోసారి ప్రయత్నాలు చేసిం… Read More
బండి సంజయ్.. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది... వైసీపీ ఎమ్మెల్యే వార్నింగ్...తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఇటీవలి వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్లో మంటలు రేపుతున్నాయి. బైబిల్ పార్టీ,భగవద్గీత పార్టీ అంటూ సంజయ్ చేసిన వ్యాఖ్యలను వైసీపీ న… Read More
సునీల్ గావస్కర్ సర్ బ్రాడ్మన్ రికార్డును ఎలా బ్రేక్ చేశారు... అప్పుడు అసలేం జరిగింది?ఆస్ట్రేలియాకు చెందిన సర్ డాన్ బ్రాడ్మన్ టెస్ట్ క్రికెట్లో 29 సెంచరీలు సాధించి రికార్డ్ నెలకొల్పారు. ఈ రికార్డును బద్దలుగొట్టడానికి 35 ఏళ్లు పట్టింది… Read More
0 comments:
Post a Comment