హైదరాబాద్ : ఇంటర్మీడియట్ ఫలితాల్లో నెలకొన్న గందరగోళం ఇంకా కొలిక్కి వచ్చినట్లు కనిపించడం లేదు. 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు తుది ఫలితాలు వెల్లడించాలని కోర్టు గడువు విధించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. విద్యార్థులు ఎదురుచూసి ఇక ఫలితాలు రావేమో అనుకుంటున్న తరుణంలో రాత్రి 9 గంటల 30 నిమిషాలకు ఇంటర్ బోర్డు అసంపూర్ణంగా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2wuOKSN
ఆత్మహత్యలు చేసుకున్నోళ్లు పాస్ కాలేదు.. అంతమందిలో 1,137 మందే పాస్.. ఇంటర్ రీవెరిఫికేషన్ కథ
Related Posts:
మిస్సింగ్ కేసు.. రెండున్నరేళ్లకు బయటపడ్డ అసలు నిజం... సినీ ఫక్కీలో వెలుగుచూసిన ఉదంతం...భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో రెండున్నరేళ్ల క్రితం జరిగిన ఓ హత్య కేసు మిస్టరీని తాజాగా పోలీసులు చేధించారు. నిజానికి ఇది మిస్సింగ్ కేసుగా నమోదవ… Read More
చీరాల వైసీపీలో వర్గ పోరు .. ఆమంచి అనుచరుడిపై దాడి, ఎస్పీ దాకా వెళ్ళిన పంచాయితీప్రకాశం జిల్లా చీరాల వైసీపీలో వర్గ విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంకు, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ కు మధ్య పచ్చగడ్డి వేస్… Read More
ఏపీలో రేపు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు- 18న మేయర్లు, ఛైర్మన్ల ఎన్నికలుఏపీలో హోరాహోరీగా సాగిన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు జరగనుంది. ఈ మేరకు 12 కార్పోరేషన్లు, 71 మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కంపు కోసం ఎన్నికల సంఘం … Read More
Jana Sena formation day: పవన్ కల్యాణ్ వీడియో: ప్రశ్నించే గొంతుక స్థితి నుంచి ప్రశ్నార్థకంగా?అమరావతి: రాష్ట్ర రాజకీయాల్లో తొలి అడుగులోనే అనేక సంచలనాలకు కేంద్రబిందువుగా మారిన పార్టీ.. జనసేన. పవర్ స్టార్గా చిత్ర పరిశ్రమను ఏలుతున్న దశలో.. పవన్ క… Read More
దారుణం... అర్ధరాత్రి గ్రామ వాలంటీర్ దారుణ హత్య... గునపంతో పొడిచి చంపిన దుండగులుఅనంతపురం జిల్లాలో దారుణం జరిగింది.కూడేరు మండలం శివరాంపేట గ్రామానికి చెందిన వాలంటీర్ శ్రీకాంత్ అర్ధరాత్రి హత్యకు గురయ్యాడు. పొలం వద్ద నిద్రిస్తున్న అతన… Read More
0 comments:
Post a Comment