ఎగ్జిట్ పోల్స్ ప్రజల నాడి పట్టుకోవటంలో విఫలమయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏపీలో ఖచ్చితంగా తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేసారు. టీడీపీకి 110 సీట్లు పైగానే వస్తాయని అది 120-130 వరకు వెళ్లవచ్చని చెప్పుకొచ్చారు. ఇక, వీవీ ప్యాట్స్ లెక్కింపు డిమాండ్ చస్తూ రేపు ఢిల్లీలో అఖిలపక్షం ధర్నా చేస్తుందని చంద్రబాబు వెల్లడించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/30nWtjo
టీడీపీకి 110 సీట్ల పైమాటే : రేపు ఢిల్లీలో అఖిలపక్ష ధర్నా: చంద్రబాబు ధీమా లగడపాటేనా..!
Related Posts:
మళ్లీ అగ్గి రాజుకుంది : రీ పోలింగ్ కారణం సీఎస్: టీడీపీ మండిపాటు: ఎల్వీ ఖండన..!ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి..అధికార పార్టీ మధ్య సద్దుమణిగిన వివాదం మరో కారణంతో మరో సారి రాజుకుంది. చిత్తూరు జిల్లాలో చంద్రగిరి నియోజకవర్గ… Read More
ఐటీ నిపుణులకు గుడ్ న్యూస్.. మెరిట్ బేస్డ్ గ్రీన్కార్టు కోటా పెంచిన ట్రంప్వాషింగ్టన్ : అమెరికాలో స్థిరపడాలనుకుంటున్న ఐటీ నిపుణులకు అగ్రరాజ్యం గుడ్ న్యూస్ చెప్పింది. భారత ఐటీ నిపుణులకు మేలు చేసేలా డొనాల్డ్ ట్రంప్ ప్రతిభ ఆధారి… Read More
శాతవాహన వర్సిటీ రగడ ..టీఆర్ఎస్ పార్టీ కాదు ఆర్ఎస్ఎస్ రాష్ట్రశాఖ అంటున్న పౌరహక్కుల సంఘంశాతవాహన యూనివర్సిటీలోని తెలంగాణ విద్యార్థి వేదికలో పనిచేస్తున్న విద్యార్థులకు మావోయిస్టులతో సంబంధాలున్నాయంటూ పోలీసుల ద్వారా ప్రభుత్వం అనుసరిస్తున్న వై… Read More
చెప్పులు, రాళ్ల దాడులకు భయపడను: నన్ను అరెస్టు చేస్తే, సమస్యలొస్తాయ్!చెన్నై: స్వతంత్ర భారత మొట్టమొదటి ఉగ్రవాది హిందూవేనని, అతని పేరు చంపిన నాధురామ్ గాడ్సే అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మక్కళ్ నీథి మయ్యం అధినేత క… Read More
ఆలయాల్లో ఇంటి దొంగలు.. మొన్న బాసర.. నేడు కొమురెల్లి మల్లన్న బంగారం మాయంహైదరాబాద్ : తెలంగాణ ఆలయాల్లో దొంగలు రెచ్చిపోతున్నారు. బయటనుంచి వచ్చిన దొంగలు కాదు.. ఇంటిదొంగలే ఆలయాలకు సంబంధించిన ఆభరణాలు కాజేస్తున్నారు. విషయం బయటపడద… Read More
0 comments:
Post a Comment