ఎగ్జిట్ పోల్స్ ప్రజల నాడి పట్టుకోవటంలో విఫలమయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏపీలో ఖచ్చితంగా తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేసారు. టీడీపీకి 110 సీట్లు పైగానే వస్తాయని అది 120-130 వరకు వెళ్లవచ్చని చెప్పుకొచ్చారు. ఇక, వీవీ ప్యాట్స్ లెక్కింపు డిమాండ్ చస్తూ రేపు ఢిల్లీలో అఖిలపక్షం ధర్నా చేస్తుందని చంద్రబాబు వెల్లడించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/30nWtjo
టీడీపీకి 110 సీట్ల పైమాటే : రేపు ఢిల్లీలో అఖిలపక్ష ధర్నా: చంద్రబాబు ధీమా లగడపాటేనా..!
Related Posts:
అత్యంత నిజాయితీపరుడు ఆయనే: బీజేపీ ఎమ్మెల్యేపై రాహుల్, అలా ఎందుకన్నారంటే..?చండీగఢ్: హర్యానా ఎమ్మెల్యే బక్షిష్ సింగ్ భారతీయ జనతా పార్టీలోనే అత్యంత నిజాయితీ పరుడంటూ కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. అయితే, ఆయన … Read More
పర్యాటకులూ! బ్యాక్ ప్యాక్ సర్దుకోండి.. సియాచిన్ గ్లేసియర్ పిలుస్తోంది!శ్రీనగర్: సియాచిన్ గ్లేసియర్. పర్యాటకులు, పర్వాతారోహల స్వర్గధామం. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినా సరే.. సియాచిన్ గ్లేసియర్ అంచులను ముద్దాడాలని కలలు కం… Read More
చంద్రబాబు, వైఎస్ కుటుంబాలపై సుజనా చౌదరి షాకింగ్ కామెంట్స్: రాష్ట్రానికి పట్టిన పీడగాఅమరావతి: కేంద్ర మాజీమంత్రి, భారతీయ జనతాపార్టీ నాయకుడు సుజనా చౌదరి ఒక్కసారిగా విరుచుకు పడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అ… Read More
TSRTC STRIKE : ఆర్టీసీ కార్మికులకు సర్కార్ షాక్.. జీతాలు చెల్లించేందుకు నిధులు లేవని కోర్టుకుతెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె ఉదృతం అవుతోంది. సీఎం కేసీఆర్ ఆర్టీసీ సమ్మెలో పాల్గొంటున్న కార్మికుల ఉద్యోగాలను తొలగిస్తామని చేసిన ప్రకటనతో ఆర్టీసీ కా… Read More
గడ్చిరౌలీలో పోలింగ్ కేంద్రాలకు బారులుతీరిన గిరిజనులు.. మావోయిస్టుల ఆదేశాలు బేఖాతరుమావోయిస్టులు ఆదేశించారు.. పౌరులు బేఖాతారు చేశారు. అవును మహారాష్ట్ర గడ్చిరౌలిలో ఓటు వేయొద్దని గిరిజనులకు మవోయిస్టులు హుకుం జారీచేశారు. కానీ వారు మాత్రం… Read More
0 comments:
Post a Comment