చండీగఢ్: హర్యానా ఎమ్మెల్యే బక్షిష్ సింగ్ భారతీయ జనతా పార్టీలోనే అత్యంత నిజాయితీ పరుడంటూ కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. అయితే, ఆయన చేసిన వ్యాఖ్యల వెనుక అంతకుముందు బక్షిష్ సింగ్ మాట్లాడిన మాటలే కారణం కావడం గమనార్హం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2qzeKgt
Monday, October 21, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment