ఢిల్లీ : కేంద్రంలో ఎన్డీఏ కూటమి మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఎగ్జిట్ పోల్ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. 272సీట్లు సాధించడం కూటమికి నల్లేరుమీద నడకేనని అంటున్నాయి. అయితే కీలకమైన మూడు రాష్ట్రాల విషయంలో వివిధ సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్ అంచనాల్లో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. ఉత్తర్ప్రదేశ్, బెంగాల్, ఒడిశాల్లో కలిపి 143 లోక్సభ స్థానాలుండగా..
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VALvmU
ఎగ్జిట్ పోల్ అంచనాల్లో భారీ అంతరం.. ఆ మూడు రాష్ట్రాల లెక్కలపై అయోమయం
Related Posts:
రామేశ్వరరావుకు రేవంత్ రెడ్డి షాక్: మైహోంతోపాటు సర్కారుకు భూ కేటాయింపులపై హైకోర్టు నోటీసులుహైదరాబాద్: మైహోం రామేశ్వర్ రావుకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి షాకిచ్చారు. మై హోం రామేశ్వరరావు సంస్థకు చేసిన భూ కేటాయింపులపై హైకోర్టులో రేవంత్ … Read More
ఇది విన్నారా ? లవ్: ముహూర్తం చీరకు అంచు బాగలేదని పెళ్లి నిలిపేసిన పెళ్లి కుమార్తె, ఇంత పొగరా !బెంగళూరు/హాసన్: పెళ్లి కుమారుడు నచ్చలేదనో, లేక కట్నం కోసం పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు వేధింపులకు గురి చేశారనో చివరి నిమిషంలో పెళ్లి ఆగిపోయిన విషయం మన… Read More
కరీంనగర్లో తెగబడ్డ ప్రేమోన్మాది.. కత్తితో ఇంట్లోకి చొరబడి యువతి హత్య..ఓవైపు లైంగిక వేధింపుల ఘటనలు.. మరోవైపు ప్రేమ పేరుతో దాడులు.. మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో… Read More
ఆ విషయంపై ఎందుకు నోరు మెదపట్లేదు.. బండారం బయటపడుతుందనా.. : చంద్రబాబుకు మంత్రి అనిల్ ప్రశ్నగతంలో సుజనా చౌదరి,సీఎం రమేష్లపై ఐటీ దాడులు జరిగితే... కేంద్రం తమపై కక్ష కట్టిందని గగ్గోలు పెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు తన మాజీ పీఎస్పై ఐటీ దాడులు జరి… Read More
Adireddy Bhavani: దిశ పోలీస్ స్టేషన్లో టీడీపీ మహిళా ఎమ్మెల్యే: వైసీపీ సోషల్ మీడియాపై..!కాకినాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజమహేంద్రవరంలో ప్రారంభించిన మొట్టమొదటి దిశ పోలీస్ స్టేషన్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ … Read More
0 comments:
Post a Comment