ఢిల్లీ : కేంద్రంలో ఎన్డీఏ కూటమి మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఎగ్జిట్ పోల్ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. 272సీట్లు సాధించడం కూటమికి నల్లేరుమీద నడకేనని అంటున్నాయి. అయితే కీలకమైన మూడు రాష్ట్రాల విషయంలో వివిధ సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్ అంచనాల్లో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. ఉత్తర్ప్రదేశ్, బెంగాల్, ఒడిశాల్లో కలిపి 143 లోక్సభ స్థానాలుండగా..
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VALvmU
Monday, May 20, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment