Monday, October 21, 2019

గడ్చిరౌలీలో పోలింగ్ కేంద్రాలకు బారులుతీరిన గిరిజనులు.. మావోయిస్టుల ఆదేశాలు బేఖాతరు

మావోయిస్టులు ఆదేశించారు.. పౌరులు బేఖాతారు చేశారు. అవును మహారాష్ట్ర గడ్చిరౌలిలో ఓటు వేయొద్దని గిరిజనులకు మవోయిస్టులు హుకుం జారీచేశారు. కానీ వారు మాత్రం పట్టించుకోలేదు. తమ ఓటుహక్కును వినియోగించుకొని మిగతావారికి ఆదర్శంగా నిలిచారు. గిరిజనులకు ఓటు హక్కుపై కలెక్టర్, ఎస్పీ అవగాహన కల్పించారు. ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పడంతో.. విలువ తెలుసుకొని గిరిజనులు తమ ఓటు వేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2qv8OVv

0 comments:

Post a Comment