Monday, October 21, 2019

TSRTC STRIKE : ఆర్టీసీ కార్మికులకు సర్కార్ షాక్.. జీతాలు చెల్లించేందుకు నిధులు లేవని కోర్టుకు

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె ఉదృతం అవుతోంది. సీఎం కేసీఆర్ ఆర్టీసీ సమ్మెలో పాల్గొంటున్న కార్మికుల ఉద్యోగాలను తొలగిస్తామని చేసిన ప్రకటనతో ఆర్టీసీ కార్మికుల ఆందోళన మరింత పెరిగింది. రోజుకో రకంగా ఆందోళన ఉధృతం చేస్తున్నా ప్రభుత్వ వైఖరి ఏ మాత్రం మారటం లేదు. మరో పక్క కోర్టు చర్చలు జరపాలని, సెప్టెంబర్ నెల జీతాలు సోమవారంలోగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W0JthT

0 comments:

Post a Comment