తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె ఉదృతం అవుతోంది. సీఎం కేసీఆర్ ఆర్టీసీ సమ్మెలో పాల్గొంటున్న కార్మికుల ఉద్యోగాలను తొలగిస్తామని చేసిన ప్రకటనతో ఆర్టీసీ కార్మికుల ఆందోళన మరింత పెరిగింది. రోజుకో రకంగా ఆందోళన ఉధృతం చేస్తున్నా ప్రభుత్వ వైఖరి ఏ మాత్రం మారటం లేదు. మరో పక్క కోర్టు చర్చలు జరపాలని, సెప్టెంబర్ నెల జీతాలు సోమవారంలోగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W0JthT
TSRTC STRIKE : ఆర్టీసీ కార్మికులకు సర్కార్ షాక్.. జీతాలు చెల్లించేందుకు నిధులు లేవని కోర్టుకు
Related Posts:
విశాఖలో భూ కబ్జాలు.. టీడీపీపై అంబటి ఆరోపణలువిశాఖలో టీడీపీ నేతలు భారీగా భూకబ్జాలు చేశారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని ఆ పార్… Read More
ఆ పాప ఇకలేదు.. ఇంజెక్షన్ కోసం రూ.కోట్లు, క్రౌడ్ ఫండింగ్.. రూ.40 లక్షలు జమరాజస్తాన్ బికనీర్కు చెందిన 7 నెలల చిన్నారి నూర్ ఫాతిమా తిరిగిరానీ లోకాలకు వెళ్లిపోయారు. ఆమె స్పైనల్ మస్కులర్ అట్రోపీ (ఎస్ఎమ్ఏ) అరుదైన వ్యాధితో … Read More
25 రైతుల 36 లక్షలు ఇవ్వండి.. వ్యాపారులకు ఎమ్మెల్యే హరిప్రియ స్పష్టీకరణపంట కొనుగోలు చేసి, రైతుల కళ్లల్లో కారం కొట్టొద్దని ఇల్లందు ఎమ్మెల్యే బాణోత్ హరిప్రియ హెచ్చరించారు. మంగళవారం నగరంలోని వ్యవసాయ మార్కెట్లో డబ్బులు ఇవ్వ… Read More
సైబర్ క్రైం, ఎన్నికల్లో జోక్యంపై చర్చలు: పుతిన్- బైడెన్ భేటీచిరకాల ప్రత్యర్థులు అమెరికా, రష్యా దేశ అధినేతలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. బైడెన్, పుతిన్ జెనీవాలో సమావేశం అయ్యారు. వీరిరువురు దశాబ్దకాలం తర్వాత … Read More
ఈటల నరనరాన స్వార్థమే.. అందుకే బీజేపీలో చేరిక - అనిల్ కూర్మాచలంఈటల రాజేందర్పై ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్ విరుచుకుపడింది. ప్రజాస్వామ్యంలో ఎవరు ఏదైనా పార్టీలో చేరొచ్చని.. ఈటల రాజేందర్ కూడా చేరొచ్చునని.. కానీ అక్కడి నాయక… Read More
0 comments:
Post a Comment