న్యూఢిల్లీః కేంద్రీయ మాధ్యమిక విద్య మండలి (సీబీఎస్ఈ) నిర్వహించిన పదవ తరగతి పరీక్షల ఫలితాలు ఆదివారం ఉదయం వెల్లడవుతాయంటూ వార్తలు వెల్లువెత్తాయి. ఎప్పుడెప్పుడు ఫలితాలు వెలువడతాయా? అంటూ అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రులు ఆతృతగా ఎదురు చూస్తున్న వేళ.. సంబంధిత అధికారుల నుంచి వెలువడిన ఓ ప్రకటన వారిని నిరుత్సాహానికి గురి చేసింది. సీబీఎస్ఈ ఫలితాలు వెల్లడవుతాయంటూ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Y0YFLQ
సీబీఎస్ఈ 10th ఫలితాలపై క్లారిటీ ఇచ్చిన అధికారులు
Related Posts:
మైనస్ 70 డిగ్రీలో చలిలో వంట, వార్పు : సియాచిన్లో సైనికుల పాట్లు,న్యూఢిల్లీ : మనం ఎండను తట్టుకోలేం. వర్షమొచ్చినా అదే పరిస్థితి. ఇక చలి సంగతి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సాధారణ చలికే మనం గజగజ వణికిపోతాం. అదే సియాచిన… Read More
ఆరుగురు పోలీసుల సస్పెండ్ : 8 ఏళ్ల బాలిక లైంగికదాడి కేసులో చర్యలుభోపాల్ : పసితనం పోని పిల్లలను కూడా వదలడం లేదు నీచులు. ఒకడిని చూసి మరొకడు రెచ్చిపోతున్నాడు. దీంతో బంగారు భవిష్యత్ ఉన్న పిల్లలు పసిప్రాయంలోనే కీచకుల చేత… Read More
అందుకే కేబినెట్లో చేరలేదు.. అయినా మోడీ వెంటే ఉంటామన్న నితీశ్..ఢిల్లీ : నరేంద్ర మోడీ 2.0 కేబినెట్లో చేరకపోవడంపై బీహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ మరోసారి స్పందించారు. నామమాత్రపు ప్రాతినిధ్యం ఇష్టం లేకనే మోడీ… Read More
ఆమె కల నిజమైంది : 48 ఏళ్ల తర్వాత రాజమ్మను కలిసిన రాహుల్...వయనాడ్ : కేరళ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓ మహిళకు సర్ప్రైజ్ ఇచ్చారు. దాదాపు నాలుగున్నర దశాబ్దాల తర్వాత వయనాడ్లో నివాసముంటున్న ప… Read More
ఓడించారుగా .. నా డబ్బులు నాకిచ్చేయండి : నగదు వసూల్ చేస్తున్న కాంగ్రెస్ నేతమంచిర్యాల : ఓటు .. ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం. తమ నేతను ప్రజలు ఎన్నుకునే ప్రక్రియ. తమ సాధక బాదకాలను పరిష్కరించే నేతను ఓటర్లు పట్టం కడతారు. కానీ పరిస్థి… Read More
0 comments:
Post a Comment