Thursday, February 27, 2020

సౌదీ అరేబియా అసాధారణ నిర్ణయం.. మక్కా, మదీనా యాత్రలపై నిషేధం.. వీసాల జారీ నిలిపివేత

ఇంకొద్ది రోజుల్లో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానుండగా ముస్లింల ఆథ్యాత్మిక కేంద్రాలైన మక్కా, మదీనా యాత్రలపై సౌదీ అరేబియా సర్కారు అసాధారణ నిర్ణయం తీసుకుంది. మిడిల్ ఈస్ట్ దేశాల్లో కోవిడ్‌ 19(కరోనా వైరస్) విజృభిస్తున్న నేపథ్యంలో.. కరోనా ప్రభావిత దేశాల వారికి మక్కా, మదీనాలో ప్రవేశం కల్పించబోమంటూ గురువారం సంచలన ప్రకటన చేసింది. వీసాల జారీని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vpojRN

Related Posts:

0 comments:

Post a Comment