చెన్నై: తమిళనాడులోని ఓ దేవాలయం పరిసరాల్లో జరిగిన తవ్వకాల్లో 505 బంగారు నాణేలు లభించాయి. ఈ బంగారు నాణేల మొత్తం బరువు 1.716 కిలోలుగా ఉంది. తమిళనాడులోని తిరువనైకావల్లో ఉన్న జంబుకేశ్వరర్ దేవాలయంలో బుధవారం జరిపిన తవ్వకాల్లో ఈ నాణేలు బయటపడ్డాయి. ఈ మొత్తం నాణేల్లో 504 చిన్నవి కాగా, ఒకటి మాత్రం పెద్దగా ఉందని ఆలయ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2I3iL25
దేవాలయం సమీపంలో తవ్వకాలు: 505 బంగారు నాణేలు లభ్యం
Related Posts:
స్వర్ణ ప్యాలెస్ యజమాని శ్రీనివాసరావు కూడా పరారీ- విజయవాడ పోలీసుల ప్రకటన..పది మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయిన విజయవాడ స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనలో పోలీసు దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. ఇప్పటికే ఈ ఘటనకు బాధ్యుడైన రమేష… Read More
చైనాలో మరోసారి 'సీ ఫుడ్' కలకలం... ఇంపోర్టెడ్ ప్యాకేజీపై కరోనా ఆనవాళ్లు...చైనాలో ఓ ఇంపోర్టెడ్ సీ ఫుడ్ ప్యాకేజీపై కరోనా వైరస్ ఆనవాళ్లు కలకలం రేపాయి. దలియన్ అనే పోర్టు పట్టణం నుంచి ఆ ఇంపోర్టెడ్ ప్యాకేజీ వచ్చినట్లుగా అంతర్జాతీయ… Read More
చీరలు విప్పేసి మరీ: ఆ యువకుల ప్రాణాల కోసం అభిమానాన్ని పణంగా పెట్టిన మహిళలుతమిళనాడుకు చెందిన ముగ్గురు మహిళలు చేసిన పని ఇద్దరు యువకుల ప్రాణాలను కాపాడింది. పెరంబలూర్ జిల్లాలోని కొట్టరై ఆనకట్ట వద్ద నీటిలో మునిగి పోతున్న యువకులను… Read More
మాజీ ఎమ్మెల్యే మనవళ్లు కరోనా బారినపడి మృతి: వీరిలో ఒకరు వైసీపీ నేతఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. వైరస్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నప్పటికీ రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ… Read More
ఈసీ సంచలన నిర్ణయం - షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు - సీఎంకు అసలైన 5 సవాళ్లివే..దేశంలోనే అతి తక్కువ టెస్టింగ్స్ జరుగుతోన్న రాష్ట్రం.. కేసుల డబ్లింగ్ లో జాతీయ సగటు కంటే రెట్టింపు.. ఇది చాలదన్నట్లు వరదల బీభత్సం.. లాక్ డౌన్ కారణంగా ఇ… Read More
0 comments:
Post a Comment