న్యూఢిల్లీ: ఢిల్లీలో ఇటీవల జరిగిన హింసపై విచారణ జరిపేందుకు రెండు ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటయ్యాయి. ఢిల్లీ పోలీసు క్రైం బ్రాంచ్ పర్యవేక్షణలో ఈ బృందాలు పనిచేస్తాయి. ఇప్పటి వరకు ఢిల్లీ అల్లర్లకు సంబంధించి నమోదైన కేసులన్నీ ఈ దర్యాప్తు బృందాలు బదిలీ చేయపడతాయి. ఇది ఇలావుండగా, ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లలో హత్యకు గురైన ఇంటెలీజెన్స్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Pwvo9X
ఢిల్లీ అల్లర్లు: ఆప్ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ ఫ్యాక్టరీ సీజ్ చేసిన పోలీసులు
Related Posts:
చిన్నమ్మ అంటూ కుప్పకూలిన గులాటీ.. పిల్లాడిలా రోదించిన వ్యాపార దిగ్గజం (వీడియో)న్యూఢిల్లీ : చిన్నమ్మ సుష్మ స్వరాజ్ మృతి వార్తను ఆమెతో సాన్నిహితంగా మెలిగేవారు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆమెతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని కుమ… Read More
వీడియో: రైల్వేస్టేషన్ ప్లాట్ ఫాంపై పరుగులు తీసిన ఆటో..కారణం తెలిస్తే షాక్!ముంబై: రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాంపై ఓ ఆటోరిక్షా పరుగులు తీసిన ఘటన ముంబైలోని విరార్ వెస్ట్ రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది. నొప్పులు పడుతున్న ఓ గర్భిణి… Read More
14 టీఎంసీల నీరు విడుదల చెయ్యండి, కర్ణాటక సీఎం, తమిళనాడుకు, తాగు నీరు, రైతులకు !బెంగళూరు: కర్ణాటకలోని హాసన్ జిల్లాలోని హేమావతి జలాశయం నుంచి 14. 53 టీఎంసీల నీరు విడుదల చెయ్యాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. హాసన్ జిల్లా … Read More
కోడెలపై వేటు తప్పదా..! సొంత నియోజకవర్గ టీడీపీ నేతల షాక్: చంద్రబాబు వద్ద పంచాయితీ..!టీడీపీ సీనియర్ నేత..మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ మీద వేటు తప్పదా. ఇప్పటి వరకు కోడెల టాక్స్ పేరుతో వస్తు న్న ఆరోపణలు..పోలీసు కేసులు..ముంద… Read More
ఫరూఖ్ అబ్దుల్లా వాట్ ఈజ్ దిస్ : నిన్న హౌజ్ అరెస్ట్ అన్నాడు, నేడు తానే గృహ నిర్భంధంలోకి వెళ్లాడు...!నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్ధుల్లా డ్రామా రెండో రోజు కూడ కొనసాగుతోంది. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో నన్ను గృహ నిర్భంధంలో ఉంచారని తీవ్రంగా మండిప… Read More
0 comments:
Post a Comment