Thursday, February 27, 2020

ఢిల్లీ అల్లర్లు: ఆప్ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ ఫ్యాక్టరీ సీజ్ చేసిన పోలీసులు

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఇటీవల జరిగిన హింసపై విచారణ జరిపేందుకు రెండు ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటయ్యాయి. ఢిల్లీ పోలీసు క్రైం బ్రాంచ్ పర్యవేక్షణలో ఈ బృందాలు పనిచేస్తాయి. ఇప్పటి వరకు ఢిల్లీ అల్లర్లకు సంబంధించి నమోదైన కేసులన్నీ ఈ దర్యాప్తు బృందాలు బదిలీ చేయపడతాయి. ఇది ఇలావుండగా, ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లలో హత్యకు గురైన ఇంటెలీజెన్స్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Pwvo9X

Related Posts:

0 comments:

Post a Comment