న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో ఇటీవల చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై విచారించేందుకు రెండు ప్రత్యేక దర్యాప్తు బృందాలను(సిట్) ఏర్పాటు చేశారు. ఘర్షణలకు సంబంధించిన ఢిల్లీ క్రై బ్రాంచ్ పరిధిలోని కేసులన్నింటినీ ఆ సిట్ బృందాలకు బదిలీ చేయనున్నారు. ఒక ప్రత్యేక దర్యాప్తు బృందానికి డీసీపీ రాజేశ్ దేవ్, మరో దర్యాప్తు బృందానికి క్రైం బ్రాంచ్ అదనపు సీపీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3818IoF
Thursday, February 27, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment