దేశ రాజధాని ఢిల్లీలోని ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో జరిగిన అల్లర్లలో మృతుల సంఖ్య 38కి చేరుకుంది. గురువారం సాయంత్రం 8గంటలకు మరో వ్యక్తి జీటీబీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇప్పటివరకు నమోదైన మృతి కేసుల్లో 34 జీటీబీ ఆసుపత్రిలోనే జరిగాయి. మరో ముగ్గురు లోక్ నాయక్ జై ప్రకాష్ నారాయణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PwuQRz
ఢిల్లీ అల్లర్లు : 38కి చేరిన మృతుల సంఖ్య.. రక్తదానం చేసిన 34 మంది జవాన్లు..
Related Posts:
హైకోర్టులో ఏపీ సర్కార్కు ఎదురుదెబ్బ: వికేంద్రీకరణ బిల్లుపై 14వరకు స్టే..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగలింది. మూడు రాజధానుల బిల్లుపై ఈ నెల 14 స్టే విధించింది. రాజధాని విభజన పిటిషన్లపై హైకోర్టు త్రిసభ్య … Read More
కరోనాకు తొలి వ్యాక్సిన్ హైదరాబాద్ నుంచే - భారత్ బయోటెక్ క్యాంపస్లో కేటీఆర్ - కీలక వ్యాఖ్యలు..అంతూపొంతూ లేకుండా సాగుతోన్న కరోనా విలయానికి అడ్డుకట్టవేసేలా.. తొలి కొవిడ్-19 వ్యాక్సిన్ హైదరాబాద్ లోనే తయారవుతుందని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్య… Read More
గిరిజన మహిళా రైతు హత్య..?: ట్రాక్టర్తో తొక్కించిన వైసీపీ నేత శ్రీనివాస్ రెడ్డి అరెస్ట్..?గిరిజన రైతు రమావత్ మంత్రూబాయిని ఘటనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. ట్రాక్టర్ తో తొక్కించిన శ్రీనివాసరెడ్డిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు ప్రకటి… Read More
పెదనాన్న అని పిలిస్తే చెరిచాడు, రేప్ చేసి మరీ హత్య.. కీచకుడికి ఉరి శిక్ష, సంచలన తీర్పుచిన్నారి హత్య కేసులో విజయవాడ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. రేప్ చేసి, హత్య చేసిన నిందితుడు పెంటయ్యకు ఉరి శిక్ష విధించింది. గతేడాది నవంబర్ 10వ తేదీన ఏడ… Read More
బీచ్ ఒడ్డున వింత జీవి కళేబరం... ఏమై ఉంటుంది... జుట్టు పీక్కుంటున్న నెటిజన్స్...బ్రిటన్లోని లివర్పూల్ పట్టణంలో ఉన్న మెర్సీసైడ్ బీచ్కి కొట్టుకొచ్చిన 15 అడుగుల ఓ వింత జీవి కళేబరం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కనీసం దాని… Read More
0 comments:
Post a Comment