దేశ రాజధాని ఢిల్లీలోని ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో జరిగిన అల్లర్లలో మృతుల సంఖ్య 38కి చేరుకుంది. గురువారం సాయంత్రం 8గంటలకు మరో వ్యక్తి జీటీబీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇప్పటివరకు నమోదైన మృతి కేసుల్లో 34 జీటీబీ ఆసుపత్రిలోనే జరిగాయి. మరో ముగ్గురు లోక్ నాయక్ జై ప్రకాష్ నారాయణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PwuQRz
Thursday, February 27, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment