అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ తర్వాతే టీడీపీ సీనియర్ నేత టీజీ వెంకటేష్ జనసేనతో పొత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారా? ఈ విషయంలో చంద్రబాబు డబుల్ గేమ్ ఆడుతున్నారా? అంటే అవుననే అంటున్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ. ఆమె బుధవారం మీడియాతో మాట్లాడారు. బాబు 'సాఫ్ట్', 'హార్డ్' అస్త్రాలు:పవన్ కళ్యాణ్కు అక్కడ ఎలా చెక్ చెప్పాలి!? వైసీపీలో క్రెడిట్ గుబులు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Taorv8
ఆ తర్వాతే పొత్తు వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్ ఆగ్రహం వల్లే, బాబుతో పొత్తు కోసం ఎవరొస్తారు: వైసీపీ
Related Posts:
ఎన్టీఆర్ \"శాపం\" ఈ ఎన్నికల్లో ఫలించబోతోంది ! జోస్యం చెప్పిన మోహన్ బాబు .ఏపీలో ఎన్నికల ప్రచారంలో మోహన్ బాబు దూసుకుపోతున్నారు. వై సీపీ తరపున ప్రచారం నిర్వహిస్తున్న మొహనబాబు చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. నిప్పులు … Read More
అరుణాచల్లో ఓటుకు నోటు! సీఎం కాన్వాయ్లో కోట్ల కట్టలు!ఎన్నికల వేళ అరుణాచల్ సీఎం కాన్వాయ్లో నోట్ల కట్టలు కలకలంపై సస్పెన్స్ ఇంకా వీడలేదు. రెడ్ హ్యాండెడ్గా దొరికినా ఈసీ ఇంకా చర్యలు తీసుకోవడంలేదన్న విమర్శలు… Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: మడకశిర నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా జనరల్ కేటగిరీ నుండి ఈ స్థానం ఎస్సీకుల రిజర్వ్ అయింది. పూర్వం ఉన్న మడకశిర, అమరాపురం, గుదిబండ, ర… Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: రాప్తాడు నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రాప్తాడు మండలం, సికె పల్లి, రామగిరి, బనగానపల్లె మండలాలు వచ్చి చేరాయి. అనంతపురం రూరల్, ఆత్మకూరు … Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: హిందూపూర్ నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా చిలమత్తూరు మండలం ఈ నియోజకవర్గంలో చేరింది. టిడిపి కి కంచుకో ట గా ఉన్న ఈ నియోజకవర్గంలో టిడిపి ఆవిర… Read More
0 comments:
Post a Comment