న్యూఢిల్లీ: ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీని నియమించడంపై ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం పరోక్షంగా స్పందించారు. వారసత్వ రాజకీయాలకు (కాంగ్రెస్), పని చేసే వారి (బీజేపీ)కి మధ్య పోరు జరుగుతోందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ఓ కుటుంబ పార్టీ అని విమర్శించారు. కొందరు తమ కుటుంబాన్నే పార్టీగా భావిస్తారని, బీజేపీ మాత్రం అందుకు భిన్నమని చెప్పారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2AZtPKh
ప్రియాంకగాంధీ నియామకంపై ప్రధాని మోడీ ఏమన్నారంటే?, స్మృతి ఇరానీ నో కామెంట్
Related Posts:
సెల్యూట్ సార్: వికలాంగుడిని భుజాలపై ఎత్తుకుని వరదను దాటించారు(వీడియో)హైదరాబాద్: హైదరాబాద్ తోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శనివారం భారీ వర్షం కురిసింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కొన్ని జిల్లాల్లో భారీ వర్షం కురవగా.. మ… Read More
వీడియో: శ్రీశైలంలో అన్యమత ప్రచారం?: వాహనంపై వైఎస్ జగన్ ఫొటోకర్నూలు: కర్నూలు జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శ్రీశైలంలో మరోసారి అన్యమత ప్రచారానికి సంబంధించిన వివాదాలు చెలరేగాయి. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున… Read More
టెక్సాస్లో కాల్పులు: ఐదుగురు మృతి, 21మందికి తీవ్రగాయాలువాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. శనివారం టెక్సాస్లో ఓ ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, 21మంది తీవ్ర గ… Read More
తెలుగువారి ఆత్మగౌరవం కోసం వైసీపీ పోరుబాట: మద్దతు ప్రకటించిన కాంగ్రెస్!అమరావతి: దశాబ్దాల చరిత్ర ఉన్న ఆంధ్రాబ్యాంకు విలీనంపై రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించడానికి 25 సంవత్సరాల ముందే ఆవిర్భవ… Read More
టెక్కీ సతీష్ హత్యలో ట్రైయాంగిల్ లవ్ స్టోరీ!! చంపింది ప్రేయసి కొత్త లవరే..!!?హైదరాబాద్/ అమరావతి : సాఫ్ట్వేర్ ఇంజినీర్ సతీశ్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. సతీశ్ను హత్యచేసినట్టు భావిస్తోన్న అతని స్నేహితుడు హేమంత్ను ఆ… Read More
0 comments:
Post a Comment