న్యూఢిల్లీ: ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీని నియమించడంపై ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం పరోక్షంగా స్పందించారు. వారసత్వ రాజకీయాలకు (కాంగ్రెస్), పని చేసే వారి (బీజేపీ)కి మధ్య పోరు జరుగుతోందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ఓ కుటుంబ పార్టీ అని విమర్శించారు. కొందరు తమ కుటుంబాన్నే పార్టీగా భావిస్తారని, బీజేపీ మాత్రం అందుకు భిన్నమని చెప్పారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2AZtPKh
ప్రియాంకగాంధీ నియామకంపై ప్రధాని మోడీ ఏమన్నారంటే?, స్మృతి ఇరానీ నో కామెంట్
Related Posts:
సీఎం జగన్ కీలక నిర్ణయం: ఏపీలో 16 కోట్ల మాస్కులు ఉచిత పంపిణీ, ఒక్కొక్కరికి మూడుఅమరావతి: కరోనావైరస్ వ్యాపిస్తున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ మ… Read More
కరోనా భయంతో ఖాళీ అవుతున్న గ్రామాలు: ఇళ్లను వదిలేసి.. పొలాల్లో బిక్కుబిక్కుమంటూ.. !బెంగళూరు: కర్ణాటకలో కరోనా వైరస్ బీభత్సాన్ని సృష్టిస్తోంది. బెంగళూరు వంటి నగరాలు ఇప్పటికే ఖాళీ అయ్యాయి. సాఫ్ట్వేర్ సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని… Read More
Coronavirus: కరోనాను ఎగతాళి చేసిన టిక్ టాక్ స్టార్, అదే రోగంతో నేడు క్వారంటైన్, సారీ!భోపాల్: కరోనా వైరస్ (COVID 19) ఎంత భయంకరంగా ఉంటుందో ప్రపంచ దేశాల్లోని వైద్యులు పదేపదే చెబుతున్నారు. కరోనా వైరస్ కూ దూరంగా ఉండాలని, అనేక జాగ్రత్తలు తీస… Read More
జగన్ సర్కార్ దిమ్మతిరిగే నిర్ణయం: బహిరంగ ప్రదేశాల్లో ఆ పని చేస్తే క్రిమినల్ కేసులు: ఉత్తర్వులు జారీఅమరావతి: ప్రాణాంతక కరోనా వైరస్ ప్రమాదకరంగా విస్తరిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మ… Read More
లాక్డౌన్ ఘోరం: ఆకలితో ముగ్గురు మృతి.. కడుపుమంటతో హింసకు దిగుతోన్న వలస కూలీలు..అంతా భయపడ్డట్లే జరుగుతోంది. లాక్ డౌన్ దెబ్బకు అన్నం దొరక్క పేదలు చనిపోతున్నారు. కనీసం భిక్షమెత్తే అవకాశం కూడా లేక సొంత పిల్లల్ని చంపుకునేదాకా వెళుతున్… Read More
0 comments:
Post a Comment