పాడేరు: బాక్సయిట్ తవ్వకాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట మార్చారని, అలాగే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సభకు వెళ్లరు, అధికార పార్టీని సమస్యలపై నిలదీయరని జనసేన అధినేత పవన్ ళ్యాణ్ అన్నారు. జనసేన ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీ అన్నారు. పాడేరు బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పచ్చటి పర్యావరణాన్ని ధ్వంసం చేస్తుంటే మాట్లాడేవారు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2T5IsTv
బాబుకు ఆ విషయం అప్పుడే చెప్పా, అందుకే గట్టిగా మాట్లాడలేకపోతున్నా!: పవన్ కళ్యాణ్
Related Posts:
జయహో భారత్ : ఆర్థికశాస్త్రంలో భారత సంతతి వ్యక్తి అభిజీత్కు నోబెల్ పురస్కారంఓస్లో: 2019 ఆర్ధికశాస్త్రంలో నోబెల్ పురస్కారం భారత సంతతికి చెందిన అమెరికా ఎకానమిస్ట్ అభిజీత్ వినాయక్ బెనర్జీని వరించింది. అభిజీత్తో పాటు ఈ పురస్కారం … Read More
మీ జాతకం మొత్తం తెలుసు..అదుపులో ఉండండి: వర్ల రామయ్యకు పోలీసు అధికారుల సంఘం వార్నింగ్...!తెలుగుదేశం నేత వర్ల రామయ్య కు పోలీసు అధికారుల సంఘం హెచ్చరించింది. వర్ల రామయ్య నోరు అదుపులో పెట్టుకోవాలని, ఆయన జాతకం మొత్తం తెలుసునని పోలీసు అధికారుల స… Read More
ఆనాడు ఆర్టీసీకి జై.. ఈనాడు కేసీఆర్కు సై.. మంత్రి ఎర్రబెల్లి తీరు ఇలా..!హైదరాబాద్ : ఆనాడు అలా మాట్లాడారు. ఈనాడు ఇలా మాట్లాడారు. ఆనాడేమో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆరోపణాస్త్రాలు సంధించారు. ఈనాడేమో అదే ప్రభుత్వానికి వంత పాడు… Read More
మాజీ ఉప ముఖ్యమంత్రికి షాక్, నిన్న ఐటీ దాడులు, నేడు ఈడీ ఎంట్రీ, రేపు విచారణ !న్యూఢిల్లీ/బెంగళూరు: కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ ఇల్లు, విద్యా సంస్థల మీద ఆదాయపన్ను (ఐటీ శాఖ) శాఖ అధికారులు దాడులు చేసిన తరువాత … Read More
బ్లేడుతో కోసుకుని మరో ఆర్టీసీ కార్మికుడి ఆత్మహత్యాయత్నం: పరిస్థితి విషమంహైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఉధృతంగా కొనసాగుతోంది. పదిరోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మెలోనే కొనసాగుతూ తమ ఆందోళనలనను, నిరసనలను ప్రభుత్వానికి తెలి… Read More
0 comments:
Post a Comment