దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పండగ ప్రారంభమైంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటుగా తొలి దశ ఎన్నికల్లో మొత్తం 20 రాష్ట్రాల్లో అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాలలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఏపీ, తెలంగాణ సహా అండమాన్ నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బిహార్, ఛత్తీస్ గఢ్, జమ్మూకాశ్మీర్, లక్షద్వీప్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయా, మిజోరం, నాగాలాండ్,
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UvHHbc
కొనసాగుతోన్న పోలింగ్: నందినగర్లో ఓటు హక్కు వినియోగించుకున్న కేటీఆర్
Related Posts:
సీబీఐ కార్యాలయంపై పోలీస్ నజర్... తాత్కాలిక డైరెక్టర్ నియామకంఢిల్లీ : అలోక్ వర్మను సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి మరోసారి తప్పించింది హై పవర్ కమిటీ. ఆయనపై ఆరోపణలు రావడంతో ఇటీవల ఆ పదవి నుంచి తప్పించింది కేంద్రం. … Read More
జగన్ అలా..కార్యకర్తలు ఇలా : ఎక్కడ లోపం : వైసిపి లో ఇదే చర్చ..!పాదయాత్ర ముగిసింది. జగన్ శ్రీవారి దర్శనం కోసం తిరపతి వచ్చారు. అలిపిరి నుండి కాలినడక తిరుమల చేరుకు న్నారు. విఐపి దర్శనానికి అవకాశం ఉన్నా.… Read More
టిడిపిలో అశోక్బాబు అధికారిక ఎంట్రీ : ఎమ్మెల్సీ పదవికి హామీ : పార్టీలో భిన్నాభిప్రాయాలు..!ఏపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్బాబు అధికారికంగా టిడిపిలోకి ఎంట్రీ ఖరారైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానం మేరకు అశోక్బాబు ఈ నెలాఖరులోగా టిడిపిలో చ… Read More
వన్ స్టేట్.. వన్ నెంబర్... ఇకపై ఏపీ వాహనాలకు 39 సిరీస్అమరావతి : ఏపీ రవాణా శాఖ సరికొత్త నిర్ణయానికి పచ్చజెండా ఊపింది. వన్ స్టేట్.. వన్ నెంబర్ విధానాన్ని తెరపైకి తీసుకురానుంది. ఇకపై ఆంధ్రప్రదేశ్ లో కొత్త వా… Read More
'చిరంజీవి, వైయస్లపై నేను చెప్పిందే జరిగింది, మోడీకి సపోర్ట్ చేయవద్దని అద్వాని నన్ను అడిగారు'విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ అవసరం లేదని, అలాగే ప్రత్యేక హోదా కూడా అవసరం లేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ గురువారం … Read More
0 comments:
Post a Comment