Thursday, April 11, 2019

ఉలిక్కిపడిన జనగామ జిల్లా.. సమ్మక్క ఆలయం వద్ద నరబలి ?

తెలంగాణా రాష్ట్రంలోని జనగామ జిల్లాలో నరబలి వార్తలు సంచలనం సృష్టించాయి . చిలుపూరు మండలంలోని గార్లగడ్డ తండా సమీపంలో ఉన్న సమ్మక్క-సారలమ్మ గద్దె వద్ద బుధవారం ఉదయం రక్తపు మరకలు కనిపించడంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. సమ్మక్క-సారలమ్మ గద్దెకు సమీపంలో ఉన్న మల్లన్నగండి రిజర్వాయరులో ఓ మృతదేహం కనిపించడంతో తండావాసులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఓటింగ్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2v03lVP

Related Posts:

0 comments:

Post a Comment