తెలంగాణా రాష్ట్రంలోని జనగామ జిల్లాలో నరబలి వార్తలు సంచలనం సృష్టించాయి . చిలుపూరు మండలంలోని గార్లగడ్డ తండా సమీపంలో ఉన్న సమ్మక్క-సారలమ్మ గద్దె వద్ద బుధవారం ఉదయం రక్తపు మరకలు కనిపించడంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. సమ్మక్క-సారలమ్మ గద్దెకు సమీపంలో ఉన్న మల్లన్నగండి రిజర్వాయరులో ఓ మృతదేహం కనిపించడంతో తండావాసులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఓటింగ్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2v03lVP
ఉలిక్కిపడిన జనగామ జిల్లా.. సమ్మక్క ఆలయం వద్ద నరబలి ?
Related Posts:
మహిళా కానిస్టేబుల్ దారుణ హత్య.. చంపింది ఎవరో కాదు.. మరో కానిస్టేబులే..!సంగారెడ్డి : మహిళా కానిస్టేబుల్ ను దారుణంగా హత్య చేశాడు మరో కానిస్టేబుల్. సదాశివపేట మండలం కోనాపూర్ లో వెలుగుచూసిన ఈ ఘటన జిల్లాలో చర్చానీయాంశంగా మారింద… Read More
పంజాబ్ కాలేజీలో దారుణం: వాష్రూంలో శానిటరీ ప్యాడ్స్ .... అమ్మాయిలను తనిఖీ చేసిన సిబ్బందిపంజాబ్ : పంజాబ్లో దారుణం చోటుచేసుకుంది. బటిండా అకాల్ యూనివర్శిటీలోని అమ్మాయిల హాస్టల్లోని విద్యార్థినులు ఒక్కసారిగా నిరసనలు తెలిపారు. అమ్మాయిలంతా ఒక… Read More
32 వేల అడుగుల ఎత్తున మిర్రర్ క్రాక్: బెంగళూరు విమానం అత్యవసర ల్యాండింగ్!హైదరాబాద్: గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వెళ్లే బస్సు కిటికీ అద్దాన్ని తెరిస్తే.. గాలి ఎంత విసురుగా కొడుతుందో మనకు తెలుసు. అదే- ఎలాంటి ఆధారమూ లేకుండా గాల… Read More
విజయ సాయిరెడ్డి ఎఫెక్ట్: సీఎం రమేష్ కంపెనీలపై విచారణ : కేంద్రం ఆదేశం..!వైసిపి ఎంపి విజయ సాయిరెడ్డి టిడిపి నేతలను వీడటం లేదు. ఎన్నికల వేళ వరుసగా టిడిపి లక్ష్యంగా ఎన్నికల సంఘానికి వరుస ఫిర్యాదులు చేసిన సాయిరెడ్డి..… Read More
న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు.. అందుకే విచారణకు హాజరుకాను..ఢిల్లీ : సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్పై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో రోజుకో కొత్త పరిమాణం చోటు చేసుకుంటోంది. ఇప్పటికే ఈ అంశంపై విచారణ ముమ… Read More
0 comments:
Post a Comment