వీవీ ప్యాట్ల లెక్కింపు విషయంలో సుప్రీంకోర్టు తీర్పుతో రాజకీయ పార్టీలు కొంత ఊరట చెందాయి. అయితే పొలిటికల్ పార్టీల్లో ఇప్పుడు మరో కొత్త ఆందోళన మొదలైంది. తమ అనుమానాలు నివృత్తి చేయమంటూ ఎలక్షన్ కమిషన్ ను ఆశ్రయించినా అధికారులు చేతులెత్తేశారు. దీంతో ఈవీఎంలు, వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపు విషయంలో మరింత గందరగోళం నెలకొంది. వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై ఎన్నికల కమిషన్ కు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2G42j07
రాజకీయ పార్టీల్లో కొత్త అనుమానం.. వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై మరింత గందరగోళం
Related Posts:
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కొత్త కేసులు: 26వేలకు తగ్గిన యాక్టివ్ కేసులు, జిల్లాలవారీగా..అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. కరోనా పరీక్షలు తగ్గించనప్పటికీ.. కరోనా కొత్త పాజిటివ్ కేసులు మాత్రం భారీగా పెరగడం … Read More
ఏపీ పోలీసుల అరుదైన ఘనత - దేశంలోనే నంబర్ 1 - అవార్డుల పంట - సీఎం జగన్ అభినందనలుఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ దేశంలోనే నంబర్ 1 స్థానంలో నిలిచింది. జాతీయ స్థాయిలో పోలీస్ శాఖల్లో టెక్నాలజీ వినియోగంపై స్కోచ్ గ్రూప్ ప్రకటించిన అవార్డుల్లో ఏ… Read More
ఆరోగ్య సేతు యాప్ రూపకర్తలు ఎవరు... ఎట్టకేలకు వివరణ ఇచ్చిన కేంద్రం... ఇలా రూపకల్పన..ఆరోగ్య సేతు యాప్ను రూపొందించింది ఎవరు... ఈ ప్రశ్నకు సంబంధిత మంత్రిత్వ శాఖల నుంచి సమాధానం లేకపోవడంతో దీనిపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. కేంద్ర … Read More
కరోనా కట్టడిలో కీలకంగా బీసీజీ వ్యాక్సిన్: వృద్దులలోనూ సానుకూల ఫలితాలున్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని పారద్రోలేందుకు ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ ప్రయోగాలు జరుగుతున్నాయి. అనేక మంది శాస్త్రవేత్తలు పరిశోధనల్లో మునిగితేలుతున్న… Read More
కరోనా ఉంది, ఎన్నికలు కుదరవు -నిమ్మగడ్డకు తేల్చిచెప్పిన నీలం -కేంద్రం వద్దకా? కోర్టు మెట్లా?ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల నిర్వహణపై నెలకొన్న వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల నిర్వహణపై కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు జగన్ సర్కార… Read More
0 comments:
Post a Comment