Tuesday, April 9, 2019

47ఏళ్ల పోరాటంలో విజయం సాధించిన సుబ్రహ్మణ్య స్వామి..ఏంటా పోరాటం..?

ఢిల్లీ: ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యన్ స్వామికి ఈ సారి కోర్టులో భారీ ఊరట లభించింది. ఢిల్లీలోని స్థానిక కోర్టు స్వామికి రావాల్సిన జీతభత్యాలను చెల్లించాలంటూ ఇండియన్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీకి ఆదేశాలు జారీ చేసింది. 1972 నుంచి 1991 వరకు ఆయన ఢిల్లీ ఐఐటీలో పనిచేశారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Uo4pSA

Related Posts:

0 comments:

Post a Comment