ఢిల్లీ: ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యన్ స్వామికి ఈ సారి కోర్టులో భారీ ఊరట లభించింది. ఢిల్లీలోని స్థానిక కోర్టు స్వామికి రావాల్సిన జీతభత్యాలను చెల్లించాలంటూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీకి ఆదేశాలు జారీ చేసింది. 1972 నుంచి 1991 వరకు ఆయన ఢిల్లీ ఐఐటీలో పనిచేశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Uo4pSA
47ఏళ్ల పోరాటంలో విజయం సాధించిన సుబ్రహ్మణ్య స్వామి..ఏంటా పోరాటం..?
Related Posts:
కరోనా విలయం .. చిన్నారులు ఆహారం దొరక్క గడ్డి తింటున్న వైనం .. ఇండియాలోనే ఈ దారుణంకరోనా విలయం కొనసాగుతుంది. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ మహమ్మారి ఇప్పుడు పట్టెడు అన్నం కూడా దొరకని పరిస్థితికి కారణం అవుతుంది. చాలా చోట్ల ఆకలి కేకలు అప్ప… Read More
కరోనా లాక్డౌన్ ఎఫెక్ట్: శ్రీలంకలో చిక్కుకున్న 2వేల మంది భారతీయులున్యూఢిల్లీ: కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విదేశాల్లో ఉన్న భారతీయులు తిరిగ… Read More
కరోనా భయంతో వ్యక్తి ఆత్మహత్య .. రోజురోజుకీ పెరుగుతున్న అపోహలుకరోనా భయం ప్రజలను ఆత్మహత్యలకు పాల్పడేలా చేస్తుంది. కరోనా వైరస్ సోకిందేమో అనే అనుమానంతోఒక వ్యక్తి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏపీలో జరిగి… Read More
కరోనా ఈ నాటిది కాదు..చైనా నుండి కాదు: మొదలైంది అక్కడ..నాడే వెలుగులోకి: ఆధారాలతో సహా...!ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా కొత్తగా వచ్చిన వైరస్ కాదు. ఇప్పుడు ప్రపంచంలో వేలాది మంది మరణానికి కారణమైన ఈ వైరస్ చైనా నుండి వచ్చిందని జోరుగా ప్రచ… Read More
కరోనా కాదు, ఆకలితో చస్తామేమో.. లాక్డౌన్తో బతుకులు తలకిందులు.. రాజధాని నుంచి కూలీల మహానిర్గమనంఅప్పుడెప్పుడో సిరియా సంక్షోభంలో ఇలా తట్టాబుట్టా నెత్తినపెట్టుకుని, పిల్లాపాపలతో లక్షల మంది ఊళ్లొదిలి వెళ్లిన దృశ్యాలు చూశాం. మళ్లీ ఇప్పుడు మన దేశరాజధా… Read More
0 comments:
Post a Comment