ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయాలు ముదిరి పాకనా పడ్డాయి, ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలు పావులు కదుపుతున్నావేళ.సిని నటుడు శివాజీ మరోసారి తెరపైకి వచ్చాడు. ఎన్నికల నేపథ్యంలోనే పోలవం ప్రాజెక్టు తోపాటు రాజధానిని తరలించేందుకు కుట్రలు జరుగుతున్నాయంటూ 'నిజం విత్ శివాజీ ' పేరుతో సిని నటుడు శివాజీ విజయవాడలోని ఓ వీడియో ప్రదర్శించారు. ఓట్ల పండుగ:
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2YWexQP
Sunday, April 7, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment