జెరూసలెం: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్.. సామాన్యుల నుంచి దేశాధి నేతల వరకు ఎవరినీ వదలడం లేదు. తాజాగా ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ప్రధాన సహాయకుడికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ముందస్తు జాగ్రత్తచర్యలో భాగంగా నెతన్యాహూ కూడా క్వారంటైన్లోకి వెళ్లారు. వారం రోజుల క్రితం పార్లమెంటు సమావేశాలకు హాజరైన బెంజిమన్ ప్రతిపక్ష సభ్యుల సలహాలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Jqh2V7
కరోనా క్వారంటైన్లో ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు!: సహాయకుడికి పాజిటివ్
Related Posts:
రేపు తీరం దాటనున్న నివర్ తుపాను- దక్షిణకోస్తా, రాయలసీమపై ఎఫెక్ట్- ఏపీ అంచనాబంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుపాను అంతకంతకూ బలపడుతోంది. దీని ప్రభావంతో ఇప్పటికే తమిళనాడు, పుదుచ్చేరితో పాటు ఏపీలోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భీకరమైన… Read More
జగన్పై లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు- పులివెందుల పిల్లి అంటూ- పొన్నూరులో సగం కట్టిన గోడపై..ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగుతున్న రాజకీయాల్లో ప్రతీ చిన్న అంశం కూడా పెద్దదిగా మారిపోతోంది. తాజాగా ఇదే కోవలో గుంటూరు జిల్లా పొన్నూరులో ఓ ప్రభుత్… Read More
రెండు గంటల్లో దారుసలాంను కూల్చేస్తాం... పక్కా పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తాం... బండి సంజయ్గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు పేలుతున్నాయి. పదునైన,ఘాటైన వ్యాఖ్యలతో నేతలు ప్రత్యర్థులకు సవాళ్లు,ప్రతిసవాళ్లు విసురుతున్నారు. ప్రధానంగా టీఆర్ఎస… Read More
30 కోట్ల మందికి కరోనా హై రిస్క్ .. వ్యాక్సిన్ ఇవ్వటానికి పోల్ బూత్ లాంటి వ్యవస్థ : నీతి ఆయోగ్కరోనా వ్యాక్సిన్ పంపిణీ విషయంలో ఇప్పటికే పెద్ద ఎత్తున స్ట్రాటజీ సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. హై రిస్క్ గ్రూపులుగా వర్గీకరించబడిన 30 కోట్ల మందిక… Read More
నివర్ తుపాన్ ఎఫెక్ట్ - తమిళనాడు నుంచి 30 వేలు, పుదుచ్చేరి నుంచి 7 వేల మంది తరలింపు..బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుపాను తమిళనాడు తీరం వైపు దూసుకొస్తోంది. రాబోయే 12 గంటల్లో తమిళనాడులోని మామళ్లాపురం-కరైకల్ మధ్య తుపాను తీరం దాటొచ్చని భారత… Read More
0 comments:
Post a Comment