Sunday, April 7, 2019

ఓట్ల పండుగ‌: తెలంగాణ నుండి ఏపికి ప‌ది ల‌క్ష‌ల మంది : మూడు వేల బ‌స్సులు : ప‌్ర‌తీ ఓటు కోసం పాట్లు..!

ఏపిలో ఎన్నిక‌లు...హైద‌రాబాద్‌లో మ‌రో సంక్రాంతి ని త‌ల‌పిస్తోంది. భాగ్య‌న‌గ‌రంలో ఉద్యోగాల కోసం ఏపి లోని వివిధ ప్రాంతాల నుండి వెళ్లిన వారంతా ఇప్పుడు త‌మ ఓటు వేసేందుకు ఏపికి త‌ర‌లి వ‌స్తున్నారు. ఇప్ప‌టికే మ‌త నియోజ‌క‌వ గ‌ర్గాల్లో ఓట్లు ఉండి హైద‌రాబాద్‌లో ఉన్న వారిని ర‌ప్పించే బాధ్య‌త అభ్య‌ర్దులే తీసుకుంటున్నారు. నాన్న కోసం నర్సాపురం ప్రచారంలో పాల్గొన్న

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TYEFa5

Related Posts:

0 comments:

Post a Comment