Monday, March 30, 2020

మత్స్యకారులను ఆదుకోవాలని పవన్ విజ్ఞప్తి.. తమిళ సీఎం రియాక్షన్ ఇదీ..

లాక్ డౌన్ కారణంగా తమిళనాడులోని చెన్నై హార్బర్‌లో చిక్కుకుపోయిన మత్స్యకారులను ఆదుకోవాల్సిందిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన విజ్ఞప్తిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి సానుకూలంగా స్పందించారు. మత్స్యకారులకు అవసరమైన సాయం అందించేందుకు సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. వారి బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QSEVZC

Related Posts:

0 comments:

Post a Comment