లాక్ డౌన్ కారణంగా తమిళనాడులోని చెన్నై హార్బర్లో చిక్కుకుపోయిన మత్స్యకారులను ఆదుకోవాల్సిందిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన విజ్ఞప్తిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి సానుకూలంగా స్పందించారు. మత్స్యకారులకు అవసరమైన సాయం అందించేందుకు సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. వారి బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QSEVZC
మత్స్యకారులను ఆదుకోవాలని పవన్ విజ్ఞప్తి.. తమిళ సీఎం రియాక్షన్ ఇదీ..
Related Posts:
వ్యాక్సిన్ వేసుకోవాలంటే భయం: మన్ కీ బాత్లో మోడీకి షాక్: వారికి నా పేరు చెప్పండిన్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ బేతుల్ జిల్లాలోని దులారియా, భీమ్పూర్ గ్రామాలకు చెందిన రాజేష్ హిరావే, కిశోర్ అనే ఇద్దరు గ్రామస్తులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీక… Read More
Visakha Steel Plantలో ఉద్యోగాలు..మంచి జీతం: పూర్తి వివరాలురాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 319 ట్రేడ్ అప్రె… Read More
ఆయనే మీకు స్ఫూర్తి: ఛీర్ ఫర్ ఇండియా: టోక్యో ఒలింపిక్స్ క్రీడాకారులకు మోడీ కీలక సూచనన్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ సందర్భంగా ఫ్లయింగ్ సిక్ మిల్ఖాసింగ్కు నివాళి అర్పించారు. కరోనా వైరస్ను విజయవంతం… Read More
జీవో నంబర్ 2: వలంటీర్లతో ప్రజాస్వామ్యానికి గొడ్డలి: ఎమ్మెల్యేలకు ఊపిరి ఆడట్లే: జగన్కు రఘురామఅమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు లోక్సభ సభ్యుడిగా ముద్రపడిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్… Read More
యూపీ ఎన్నికల వేళ.. ఒవైసీకి బిగ్ షాక్: పొత్తులపై తేల్చేసిన మాయావతి: ప్రయత్నాలపై నీళ్లులక్నో: భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న అతి పెద్ద రాష్ట్రం.. ఉత్తర ప్రదేశ్. ఇంకొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి… Read More
0 comments:
Post a Comment