Monday, March 30, 2020

corona: మోడీ ప్రభుత్వం ఏప్రిల్‌లో ఎమర్జెన్సీ విధించనుందా?: నిజమెంత?

న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ క్రమంగా విస్తరిస్తున్న నేపథ్యంలో అనేక తప్పుడు ప్రచారాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, కరోనా నేపథ్యంలో దేశంలో ఏప్రిల్‌లో ఎమర్జెన్సీ(అత్యవసర పరిస్థితి)ని విధిస్తున్నట్లు వార్తలు సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bAOSCT

Related Posts:

0 comments:

Post a Comment