కరోనా వైరస్ దెబ్బకు నిన్నటి దాకా పౌల్ట్రీ కుదేలైంది. ఇక లాక్ డౌన్ నేపధ్యంలో కొద్దిగా కోలుకునే పరిస్థితి వచ్చింది. ఇక దీనికి చాలా మంది సెలబ్రిటీలు , అధికారులు చికెన్ , ఎగ్స్ బాగా తినాలని , ఇమ్యూనిటీ పెరుగుతుందని ప్రజల్లో అవేర్నెస్ కలిగిస్తున్నారు. మొన్నటికి మొన్న సీఎం కేసీఆర్ చికెన్ తినాలని చెప్పారు. ఇక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xzDWGW
ఎమ్మెల్యే రోజా చేసిన వీడియో పై బండ్ల గణేష్ ట్వీట్... అసలు విషయం ఏంటంటే
Related Posts:
లండన్లో హైదరాబాదీ దారుణహత్య: కేసీఆర్ సర్కార్ను ఆశ్రయించిన బాధిత కుటుంబంలండన్: జీవనోపాధి కోసం లండన్కు వెళ్లిన హైదరాబాద్కు చెందిన యువకుడొకరు దారుణహత్యకు గురయ్యారు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి ఈ ఘట… Read More
పేదోళ్ల కిడ్నీలు పెద్దోళ్లకు.. హైదరాబాద్ వ్యక్తి కిడ్నీ విశాఖలో మాయంవిశాఖపట్నం : ఆర్థిక అవసరాలే ఆసరాగా మధ్యతరగతి జీవుల కిడ్నీలు కొట్టేస్తున్నారు కంత్రీగాళ్లు. యాంత్రిక జీవనంలో భాగంగా ఆహారపు అలవాట్లు మారడంతో కిడ్నీ సమస్… Read More
ప్రియుడి మీద దాడి చేసి ప్రియురాలి మీద గ్యాంగ్ రేప్: హడలిపోయిన మైసూరు నగరం !బెంగళూరు: ప్రియుడి మీద దాడి చేసి అతని ముందే ప్రియురాలి మీద సామూహిక అత్యాచారం చేసిన ఘటన మైసూరు నగరంలో జరిగింది. సుమారు 6 మంది యువతి మీద అత్యాచారం చేశార… Read More
పాకిస్థానీవా అయితే నీకు నో ఎంట్రీ! ప్రయాగ్రాజ్లో హోటల్ నిర్ణయం!ప్రయాగ్రాజ్ : నిరసన తెలపడంలో ఒక్కొక్కరిది ఒక్కో రీతి. కొందరు మాటలకే పరిమితం అయితే మరికొందరు చేతల్లో చూపిస్తారు. సరిహద్దుల్లో పేట్రేగుతున్న పాక్ చర్యల… Read More
క్యాన్ ఫిన్ హోమ్స్లో మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలక్యాన్ ఫిన్ హోమ్స్ లిమిటెడ్ సంస్థ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 30 మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హ… Read More
0 comments:
Post a Comment