Saturday, April 13, 2019

ఏపీలో రెండు చోట్ల రీ పోలింగ్ : సీఈసీకి ద్వివేది ప్రతిపాదన

అమరావతి : ఏపీలో రీ పోలింగ్‌కు సంబంధించి క్లారిటీ వచ్చింది. గుంటూరు జిల్లాలో రెండు చోట్ల రీ పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కేంద్రం .. కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదన చేసింది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KyKoE4

Related Posts:

0 comments:

Post a Comment