హైదరాబాద్ : ఏపీలో వైసీపీ ఎన్నికల కోసం పనిచేసిన ప్రశాంత్ కిశోర్తో ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. ఐపాక్ కార్యాలయంలో వీరి భేటీ జరుగుతోందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఏపీలో పోలింగ్ సరళి, సర్వే వివరాలపై ప్రధానంగా చర్చకొచ్చే అవకాశం ఉంది. వైసీపీ కోసం అహోరాత్రులు శ్రమించిన ప్రశాంత్ కిశోర్ బృందాన్ని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2URiIP0
Saturday, April 13, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment