తెలంగాణలో జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన పార్టీ తెలంగాణ నేతల ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు జనసేనాని పవన్ కళ్యాణ్. పరిషత్ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరుగుతున్నాయని..ఆ ఎన్నికల్లో పోటీ చేస్తే మేలు జరుగుతుందని వారు జనసేనాని పవన్ కళ్యాణ్ కు వివరించిన నేపధ్యంలో జనసేన ఉనికి తెలంగాణాలో చాటుకునేందుకు ఈ ఎన్నికల్లో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XB3GKS
తెలంగాణా స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన గుర్తుల గోల .. ఒకటి కాదు రెండు గుర్తులు
Related Posts:
కోడెల పేరుతో రాజకీయాలు ఏంటీ ? టీడీపీ, వైసీపీ నేతల తీరుపై కన్నా ఫైర్విశాఖపట్టణం : మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్యను రాజకీయం చేయడం తగదన్నారు ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ. కోడెల శివప్రసాద్ పేరుతో అధికార, వి… Read More
శవాలమీద చిల్లర ఏరుకుని..: విజయసాయికి కోడెల సాయమంటూ ఎమ్మెల్సీ సంచలనంఅమరావతి: నవ్యాంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు మృతిపై ఆరోపణలు, ప్రత్యారోపణలు ఆగడం లేదు. ప్రభుత్వ వేధింపుల వల్లే కోడెల … Read More
బద్ద శత్రువులు కలిసిన వేళ : మోడీకి దీదీ స్వీట్లు, కుర్తీ...న్యూఢిల్లీ : బద్ద శత్రువులు కలుసుకొన్నారు. వారిలో ఒకరు దేశ రాజకీయాలను శాసిస్తోన్న ప్రధాని మోడీ కాగా మరొకరు బెంగాల్లో రాజ్యమేలుతున్న దీదీ. మొన్నటివరకు… Read More
కోడెల ఆత్మహత్యకు ముందు ఆమెతో ఏం మాట్లడారు..? అసలేం జరిగిందంటేఅమరావతి/హైదరాబాద్ : ఏపి మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య మిస్టరీలో అనేక కోణాలు ఉన్నట్టు తెలుస్తోంది. కోడెల ఉరివేసుకోవడం వల్ల మృతిచెందినట్టు పోస్… Read More
వీర్ సావర్కర్ ప్రధాని అయితే పాకిస్తాన్ ఉండేది కాదు : ఉద్దవ్ ఠాక్రేశివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ దామోదర్ వీర్ సావర్కర్ దేశ మొదటి ప్రధాని అయి ఉంటే పాకిస్తాన్ ఏర్పడి ఉండేది కాదని ఆయన అన్నారు.ఈ … Read More
0 comments:
Post a Comment