Thursday, April 25, 2019

తెలంగాణా స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన గుర్తుల గోల .. ఒకటి కాదు రెండు గుర్తులు

తెలంగాణలో జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన పార్టీ తెలంగాణ నేతల ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు జనసేనాని పవన్ కళ్యాణ్. ప‌రిష‌త్ ఎన్నిక‌లు పార్టీ గుర్తుల‌పై జ‌రుగుతున్నాయ‌ని..ఆ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తే మేలు జ‌రుగుతుంద‌ని వారు జనసేనాని ప‌వ‌న్‌ కళ్యాణ్ కు వివరించిన నేపధ్యంలో జనసేన ఉనికి తెలంగాణాలో చాటుకునేందుకు ఈ ఎన్నికల్లో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XB3GKS

Related Posts:

0 comments:

Post a Comment