Saturday, April 27, 2019

మోడీ నామినేషన్‌ వేళ.. వారణాసి మెరిసేలా..! లక్షన్నర లీటర్ల మంచినీరు వృధా..!

వారణాసి : ప్రధాని నరేంద్ర మోడీ వారణాసి నుంచి నామినేషన్ వేసిన సందర్భంగా ఓ వార్త వైరల్ గా మారింది. మోడీ వస్తున్న సందర్భంలో రోడ్లను శుభ్రపరచడానికి లక్షా 40 వేల లీటర్ల మంచినీటిని వృధా చేశారనే ఆరోపణలు మిన్నంటుతున్నాయి. ప్రధాన కూడళ్లతో పాటు వారణాసి తళతళ మెరిసేలా ట్యాంకర్ల కొద్దీ నీరు వేస్ట్ చేశారనే టాక్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vqsLw1

Related Posts:

0 comments:

Post a Comment