వారణాసి : ప్రధాని నరేంద్ర మోడీ వారణాసి నుంచి నామినేషన్ వేసిన సందర్భంగా ఓ వార్త వైరల్ గా మారింది. మోడీ వస్తున్న సందర్భంలో రోడ్లను శుభ్రపరచడానికి లక్షా 40 వేల లీటర్ల మంచినీటిని వృధా చేశారనే ఆరోపణలు మిన్నంటుతున్నాయి. ప్రధాన కూడళ్లతో పాటు వారణాసి తళతళ మెరిసేలా ట్యాంకర్ల కొద్దీ నీరు వేస్ట్ చేశారనే టాక్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vqsLw1
మోడీ నామినేషన్ వేళ.. వారణాసి మెరిసేలా..! లక్షన్నర లీటర్ల మంచినీరు వృధా..!
Related Posts:
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై కేంద్రానికి జగన్ విజ్ఞప్తి .. జలశక్తి మంత్రితో భేటీలో సీఎం జగన్ చెప్పిందిదేఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈరోజు కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆయన పోలవరం ప్రాజెక్ట్ ను త్వరగా పూర్తి చేయ… Read More
సోనియాతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ.. టీ పీసీసీ చీఫ్ ప్రకటన నేపథ్యంలో ప్రాధాన్యం..టీ పీసీసీ చీఫ్ ఎంపిక హై కమాండ్కు కత్తి మీద సాములా మారింది. వర్గ విభేదాలతో అధ్యక్షుడి ప్రకటన వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఇవాళ కాంగ్రెస్ అధినాయకురాలు … Read More
బిడెన్ మంత్రివర్గంలోకి గే: పీట్ బుట్టిగీగ్కు చోటు.. ఇతరులు కూడా..అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్ క్రమంగా తన బృందాన్ని ఏర్పాటుచేసుకుంటున్నారు. తన మంత్రివర్గంలో కీలకమైన విభాగాలను సన్నిహితులను ప్రకటిస్తున్నారు.… Read More
ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వ వివాదం... కేంద్రంపై హైకోర్టు సీరియస్.. మళ్లీ అదే తీరు..వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదంపై తెలంగాణ హైకోర్టు బుధవారం(డిసెంబర్ 16) విచారణ జరిపింది. చెన్నమనేని రమేష్కు ఇప్పటికీ జర్మ… Read More
year ender 2020 : ఈ ఏడాది జగన్ పులిస్వారీ- అయితే సంచలనం లేదంటే వివాదంఏపీలో గతేడాది భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వానికీ, సీఎం వైఎస్ జగన్కూ ఈ ఏడాది కీలకంగా మారింది. ముఖ్యంగా జగన్ తీసుకున్న మూడు రాజధ… Read More
0 comments:
Post a Comment