చెన్నై : తుఫాన్ ప్రభావంతో తమిళనాడు, కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం వాయుగుండం ఆగ్నేయ బంగాళాఖాతానికి అనుకొని కొనసాగుతోందని తెలిపారు. ఇది చెన్నై తీరానికి 1440 కిలోమీటర్ల దూరంలో కేంద్రికృతమై వాయువ్యదిశగా ప్రయాణిస్తోందని చెప్పారు. వాయుగుండం శనివారం తుఫాన్ గా మారనుందని వెల్లడించారు. ఫణి తుఫాన్ఈ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2PACyZx
Saturday, April 27, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment