ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై ఆగ్రహ జ్వాలలు మిన్నంటుతున్నాయి. పరీక్షా ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల ఆత్మహత్యలు సైతం కొనసాగుతున్నాయి. తప్పుల తడకలా ఉన్న ఫలితాలతో విద్యార్థులు నిరసనలకు దిగుతున్నారు . ఇక కోర్టు సైతం ఇంటర్ ఫలితాల అవకతవకలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆగ్రహం వ్యక్తం చేసి సమాధానం చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ పాపం బోర్డుదే : మరో ఇద్దరు ఇంటర్ విద్యార్థుల మృతి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IDRjKm
ఇంటర్ మూల్యాంకనం విషయంలో నిర్లక్ష్యం పై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు .. ప్రభుత్వానికి మొట్టికాయలు
Related Posts:
టిక్ టాక్ సరదా మరో ప్రాణం తీసిందిగా.. మేడ్చల్ జిల్లాలో విషాదంమేడ్చల్ : సెల్ఫీలు, వీడియోలు ప్రాణాలు తీస్తున్నాయి. సరదా కోసమంటూ చేసే ప్రయత్నాలు నిండు ప్రాణాలను బలిగొంటున్నాయి. నిత్యం ఏదో చోట ఇలాంటి ఘటనలు వెలుగుచూస… Read More
జగన్ ప్రభుత్వం తొలి బడ్జెట్.. రెండు లక్షల కోట్లకు పైనే..!సంక్షేమం,నవ రత్నాలకే ప్రాధాన్యంఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలి బడ్జెట్ ప్రజల ముందుకు రానుంది. దాదాపు రెండు లక్షల కోట్లకు పైగా అంచనాలతో రాష్ట్ర ప్రభుత్వం బడ్జె… Read More
మేమంతా కలిసే ఉన్నాం.. మమ్మల్నేం చేయలేరు... సీఎం లంచ్ మీటింగ్కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రాజకీయా సంక్షోభానికి తెర లేపుతున్న నేపథ్యంలో ఓవైపు కర్ణాటక మరోవైపు గోవాల్లో పార్టీకి తీవ్ర నష్టం జరిగడంతో… Read More
రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలు అంగీకరించలేదు: బెదిరిస్తున్నారని ఫిర్యాదు, కర్ణాటక స్పీకర్ !బెంగళూరు: ప్రస్తుతానికి ఎవ్వరి రాజీనామాలు తాను అంగీకరించలేదని, ఇప్పటికే తాను ఇచ్చిన గడువు ప్రకారం రెబల్ ఎమ్మెల్యేలను విచారణ చేస్తానని కర్ణాటక స్పీకర్ … Read More
తమిళనాడు రాజ్యసభ సీట్లు ఏకగ్రీవం.. ఎంపీలుగా వైగో, రాందాస్...చెన్నై : తమిళనాడు ద్వైవార్షిక రాజ్యసభ ఎన్నిక ఏకగ్రీవమయ్యాయి. మొత్తం ఆరు స్థానాలకు ఆరుగురు అభ్యర్థులు బరిలో ఉండటంతో ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి ప్రకటి… Read More
0 comments:
Post a Comment