బెంగళూరు: ప్రస్తుతానికి ఎవ్వరి రాజీనామాలు తాను అంగీకరించలేదని, ఇప్పటికే తాను ఇచ్చిన గడువు ప్రకారం రెబల్ ఎమ్మెల్యేలను విచారణ చేస్తానని కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. తముకు బెదిరింపులు రావడంతో ముంబై వెళ్లిపోయామని రెబల్ ఎమ్మెల్యేలు చెప్పారని స్పీకర్ రమేష్ కుమార్ అన్నారు. రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేల మీద స్థానిక ప్రజలు ఫిర్యాదు చేశారని,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xG5PKe
రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలు అంగీకరించలేదు: బెదిరిస్తున్నారని ఫిర్యాదు, కర్ణాటక స్పీకర్ !
Related Posts:
కరోనా: కేంద్రం రూ.15వేల కోట్ల ప్యాకేజీ.. కొవిడ్-19 ఏమర్జెన్సీ రెస్పాన్స్గా..దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా తట్టుకునేందుకు రాష్ట్రాలు సిద్ధంగా ఉండాలని కేంద్రం ప్రభుత్వం సూచించింది. వైరస్ … Read More
ఏపీలో జోరుగా మూడో విడత సర్వే- 12 వేల అనుమానితులు- 26 మందికి టెస్టులు..ఏపీలో కరోనా బాధితుల గుర్తింపు కోసం ప్రభుత్వం చేపట్టిన మూడో విడత సర్వే రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా కరోనా వైరస్ సోకిన వారిని తాకిన వార… Read More
అటు కరోనా వార్ .. ఇటు ఉగ్రవాదులతో వార్ .. జై జవాన్ !!కరోనా పై భారతదేశం సమరం సాగిస్తుంది. ఇతర దేశాలతో పోలిస్తే ఇండియా సాగిస్తున్న సమరం మెరుగైన ఫలితాలను ఇస్తుంది అనే చెప్పాలి . ఇక ఇదే సమయంలో భారత సైన్యం భా… Read More
కరోనా ఎఫెక్ట్: ఊపిరి పీల్చుకుంటున్న ప్రపంచ కలుషిత నగరాలివే, మనదేశంలోనే 2న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ కారణంగా ప్రపంచంలో కొన్ని మంచి పనులు కూడా జరుగుతున్నాయి. వేలాది మంది ప్రాణాలు తీస్తున్న ఈ కరోనా కారణంగా… Read More
కరోనాతో ముంచుకొస్తున్న ఉపద్రవం ... ప్రపంచానికి తీవ్ర ఆహార సంక్షోభం !!ఊహించని ఉపద్రవం ప్రపంచాన్ని ఆవేదనకు గురి చేస్తుంది . అతివృష్టి , అనావృష్టి పరిస్థితులను తట్టుకుని , పంటలకు వచ్చే చీడపీడలను ఎదుర్కొని ఆరుగాలం శ్రమించి … Read More
0 comments:
Post a Comment