ఎన్నికల్లో తమకు నచ్చిన అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం మహమహ నాయకులే రంగంలోకి దిగుతున్నారు. కాగా ఈకోవలోకి బడా పారీశ్రామిక వేత్తలు సైతం చేరారు. ఈ నేపథ్యంలోనే దక్షిణ ముంబయి కాంగ్రెస్ అభ్యర్థి మిలింద్ దియోరాకు మద్దతుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేష్ అంబానీ, సైతం సోషల్ మీడియా ప్రచారంలో పాల్గోన్నారు. ఈ ప్రచారంలో భాగంగా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ItxGVo
కాంగ్రెస్ అభ్యర్థి తరుపున షోషల్ ప్రచారం చేసిన ముఖేష్ అంబానీ
Related Posts:
ట్రిపుల్ రైడింగ్ అంటూ ట్రాఫిక్ చలానా.. తీరా ఫోటో చూస్తే దిమ్మ తిరిగిందిహైదరాబాద్ : కన్ఫ్యూజ్ చేయడం.. కన్ఫ్యూజ్ కావడం మానవ తప్పిదాల్లో సర్వసాధారణం, చాలా సహజం. మనుషులే తప్పులు చేస్తుంటే ఇక మానవ నిర్మిత సాధనాలు ఇంకెన్ని తప్… Read More
దేశంలో టాప్ టెన్ పోలీస్ స్టేషన్లు ఇవే..దేశంలోని నెంబర్ పోలీస్ స్టేషన్గా రాజస్థాన్లోని బికనీర్ జిల్లా పరిధిలోని కలు పోలీస్ స్టేషన్ ఎంపికైంది..కాగా కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేసే బీపీఆర్… Read More
కాంట్రాక్టర్ల కోసమే ఆ నిర్మాణాలు.. అప్పుల కుప్పగా రాష్ట్రం.. కేసీఆర్పై మురళీధర్ రావు సెటైర్లుహైదరాబాద్ : కొత్త అసెంబ్లీ, సచివాలయం నిర్మాణాలకు సీఎం కేసీఆర్ భూమిపూజ చేసిన తరుణంలో విపక్ష నేతలు మాటల యుద్దానికి దిగుతున్నారు. ప్రజాధనం దుర్వినియోగం చ… Read More
నాకు నీవు..నీకు నేను: జగన్ కాన్వాయ్ కోసం ఆగిపోయిన కేసీఆర్: ఏపీ సీఎం సైతం..!ఏపీ..తెలంగాణ ముఖ్యమంత్రులు ఒకరికి ఒకరు ఏ స్థాయిలో గౌరవించుకుంటున్నారో మరో ఘటన రుజువు చేస్తోంది. ఏపీలో జగన్ విజయం కోసం కేసీఆర్ తన వంతు సహక… Read More
ప్రజా వేదిక కూల్చకుండా ఉండాల్సింది .. టీడీపీ భూస్థాపితం మా లక్ష్యం కాదన్న పురంధరేశ్వరిఏపీలో బీజేపీలోకి వలసల పర్వం కొనసాగుతుంది . టీడీపీ నుండి నలుగురు రాజ్య సభ సభ్యులు పార్టీ వీడి బీజేపీలో చేరారు. ఇక ఆ తర్వాత నుండి బీజేపీలోకి టీడీపీ నేతల… Read More
0 comments:
Post a Comment