Friday, April 19, 2019

కల్యాణం .. కమణీయం : వైభవంగా ఒంటిమిట్ట రాములోరి కల్యాణం, పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రబాబు

కడప : రాములోరి కల్యాణం ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో కన్నులపండువగా జరిగింది. మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలంకరణల మధ్య కోదండరాముడు .. సీతమ్మ వారి మెడలో తాళికట్టారు. అక్కడున్న భక్తజనం సీతారాముల కల్యాణం చూసి తరించిపోయారు. కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీతారాముల కళ్యాణం గురువారం రాత్రి 8 గంటలకు ఆశేష భక్తజన సందోహం మధ్య జరిగింది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XphVlS

Related Posts:

0 comments:

Post a Comment