Thursday, June 27, 2019

నాకు నీవు..నీకు నేను: జ‌గ‌న్ కాన్వాయ్‌ కోసం ఆగిపోయిన కేసీఆర్‌: ఏపీ సీఎం సైతం..!

ఏపీ..తెలంగాణ ముఖ్య‌మంత్రులు ఒక‌రికి ఒక‌రు ఏ స్థాయిలో గౌర‌వించుకుంటున్నారో మ‌రో ఘ‌ట‌న రుజువు చేస్తోంది. ఏపీలో జ‌గ‌న్ విజ‌యం కోసం కేసీఆర్ త‌న వంతు స‌హ‌కారం అందించారు. ఏపీలో జ‌గ‌న్ గెలుపు ఖాయ‌మ‌ని ముందు నుండే కేసీఆర్ చెబుతూ వ‌స్తున్నారు. ఇక‌, ఏపీలో జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు కీల‌క అంశాల్లో ఒక్క‌టిగా క‌దులుతున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JfdGUF

Related Posts:

0 comments:

Post a Comment