Wednesday, November 27, 2019

కేంద్రం అన్ని పరిశీలిస్తుంది... ఆర్టీసీపై సూచనలు కూడ చేసింది...!

ఆర్టీసీని ప్రవైట్ పరం చేస్తే...చూస్తూ ఊరుకోమని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డా. లక్ష్మణ్ స్పష్టం చేశారు. మరోవైపు కేంద్రం ఆర్టీసీ సమస్యను చాలా క్షుణ్ణంగా పరీశీలిస్తుందని చెప్పిన ఆయన, ఇందుకు సంబంధించి కేంద్రం ద్వార రాష్ట్రానికి సూచనలు కూడ వెళ్లాయని అన్నారు. గురువారం జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేసేందుకు నిర్ణయం తీసుకుంటే....బీజేపీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2rzuxvT

Related Posts:

0 comments:

Post a Comment