పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికల్లో బీజేపీ చతికిల పడింది. ఎమ్మెల్యే నుండి ఎంపీ స్థానాన్ని గెలుచుకున్న పార్టీ, తిరిగి తన సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోలేక పోయింది. దీంతో ఉప ఎన్నికలు జరిగిన మూడు స్థానాల్లో తృణముల్ కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. ఫలితాలతో పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం కొల్పోయిన టీఎంసీ తిరిగి స్థానాన్ని పదిలపరుచుకుంది. ఇక ఫలితాలపై స్పందించిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33nYool
బెంగాల్ ఉప ఎన్నికల్లో బీజేపీకి షాక్...! సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన కమలం...!!
Related Posts:
ఫేక్ న్యూస్ పై ఏపీ పోలీస్ సీరియస్ - వాట్సాప్ ఫిర్యాదుల కోసం కొత్త నంబర్..ఏపీలో కరోనా వైరస్ తో పాటే దాని వ్యాప్తికి సంబంధించిన ఫేక్ న్యూస్ ప్రచారం కూడా పెరుగుతోంది. కరోనా వైరస్ పై ప్రజల్లో ఉన్న భయాలను వాడుకుంటూ సామాజిక మాధ్య… Read More
Viral Video : ఆ తల్లి ఔదార్యానికి సలాం.. పోలీసుల పట్ల పేద మహిళ గొప్ప మనసుకరోనాపై చేస్తున్న యుద్ధంలో ఇటీవల ఓ బీడీ కార్మికురాలు సైతం తనవంతుగా రూ.20వేలను తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కు అందజేసిన సంగతి తెలిసిందే. ఒక బీడీ కార్మికురా… Read More
ఏపీలో కరోనా: సీఎం జగన్ కీలక అడుగు.. దేశంలోనే తొలిసారి.. చదవాల్సిందే..కరోనా మహమ్మారి వ్యాప్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా వైరస్ సోకినవాళ్ల సంఖ్య 20లక్షలు దాటగా, కోలుకున్నవాళ్లు 5లక్షలు, మరణాల సంఖ్య 1.3లక్షలకు… Read More
మళ్లీ తెరపైకి నిమ్మగడ్డ లేఖ: ఆ ముగ్గురిపైనే విజయసాయిరెడ్డి అనుమానం: విచారణ జరిపించాలంటూ..!అమరావతి: గత నెలలో తాజా మాజీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని ప్రకటించడం అది కాస్త కోర్టుల… Read More
నకిలీ వార్తలు, తప్పుడు ప్రచారం చేస్తే ఇక జైలే, భారీ జరిమానా కూడా: కేంద్ర హోంమంత్రిత్వశాఖన్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై దేశం యావత్తు ఏకమై పోరాటం చేస్తున్న ఈ విపత్కర సమయంలోనూ కొందరు తప్పుడు, నకిలీ వార్తలను ప్రచారం చేస్తుండటం ప్రమాదకరంగా మారుత… Read More
0 comments:
Post a Comment