పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికల్లో బీజేపీ చతికిల పడింది. ఎమ్మెల్యే నుండి ఎంపీ స్థానాన్ని గెలుచుకున్న పార్టీ, తిరిగి తన సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోలేక పోయింది. దీంతో ఉప ఎన్నికలు జరిగిన మూడు స్థానాల్లో తృణముల్ కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. ఫలితాలతో పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం కొల్పోయిన టీఎంసీ తిరిగి స్థానాన్ని పదిలపరుచుకుంది. ఇక ఫలితాలపై స్పందించిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33nYool
బెంగాల్ ఉప ఎన్నికల్లో బీజేపీకి షాక్...! సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన కమలం...!!
Related Posts:
నేడు విశాఖలో మోదీ సభ : నిరసనలకు టీడీపీ, జేఏసీ సమాయత్తం...!దేశ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ..ప్రధాని మోదీ ఏపి వాణిజ్య రాజధాని విశాఖకు వస్తున్నారు. ఈ రోజు సాయంత్రం ఆయన విశాఖలో జరిగే ప్… Read More
వెల్కమ్ అభి.. మరో 2-3 గంటలు నిరీక్షణ.. వాఘా సరిహద్దుకు పబ్లిక్ క్యూభారత వీర సైనికుడు, వాయుసేన పైలట్ అభినందన్ శత్రుదేశం నుంచి మరికొద్ది గంటల్లో స్వదేశానికి తిరిగి వస్తున్నారు. వాఘా సరిహద్దుల్లో అభిని అప్పగించడానికి పాక… Read More
యుద్ధం పేరుతో బీజేపీ జిమ్మిక్కులు ... విజయశాంతి ఫైర్తెలంగాణ కాంగ్రెస్ మహిళా నేత, స్టార్ క్యాంపెయిన్ విజయశాంతి బిజెపి సర్కార్ పై, మోడీ పై మండిపడ్డారు. యుద్ధం పేరుతో బిజెపి చివరి క్షణాలు జిమ్మిక్కులు చేస్… Read More
స్మార్ట్గా ప్లానేసిండ్రు.. అడ్డంగా దొరికిపోయిండ్రు.. నకిలీ పోలీసుల కథమన్సూరాబాద్ : నకిలీ ఐడీ కార్డులతో రెచ్చిపోయారు. పోలీస్ ముసుగులో అక్రమాలకు పాల్పడ్డారు. సాయుధులై సంచరిస్తూ అడ్డగోలు సెటిల్మెంట్లకు పాల్పడ్డారు. చివరకు… Read More
పవన్ పై లోకేష్ పోటీ..! వైసిపి నుండి అవంతి : భీమిలి లో సిసలైన రాజకీయం : గెలిచేదెవరు..!ఏపి లో అసలైన ఎన్నికల మజా మొదలైంది. విశాఖ జిల్లా భీమిలి లో ఈ సారి జరిగే ఎన్నికలు ఏపి లోని సిసలైన రాజకీ యానికి వేదికగా మారబోతోంది. భీమిలి అసెం… Read More
0 comments:
Post a Comment