బీజేపీ వివాదాస్పద ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ మరోసారి కాంట్రవర్సీ కామెంట్లు చేశారు. గతంలో తాను చేసిన నాథురాం గాడ్సే వ్యాఖ్యలను ఉద్ఘాటించారు. బుధవారం లోక్సభలో ఎస్పీజీ చట్టసవరణపై చర్చ జరిగే సమయంలో డీఎంకే ఎంపీ రాజా మాట్లాడుతున్నారు. గాంధీని ఎందుకు చంపాననే దానిపై గాడ్సే చేసిన ప్రకటనను ఉదహరించారు. ఇంతలో రాజా ప్రసంగానికి ప్రజ్ఞాసింగ్ అడ్డుతగిలారు. దేశభక్తి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QWtL79
సాద్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ మరోసారి కాంట్రవర్సీ కామెంట్స్, గాడ్సే దేవుడంటూ, రికార్డుల నుంచి తొలగింపు
Related Posts:
చిదంబరానికి షాక్: తీహార్ జైలులోనే: దక్కని బెయిల్! ఆ ఒక్క విషయంలో ఊరటన్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి పీ చిదంబరానికి ఢిల్లీ న్యాయస్థానంలో మరోసారి చుక్కెదురైంది. ఆయన కస్టడీని పొడిగించింది న… Read More
48 గంటల్లో టీఎస్ఆర్టీసీ సమ్మె..!! విలీనంపై కార్మికుల బెట్టు, టైం ఇవ్వాలంటున్న కమిటీరెడీ 1,2,3.. మరో 48 గంటల్లో తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగబోతుంది. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం సహా 11 డిమాండ్లపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకప… Read More
కేసీఆర్ ఆత్మవిశ్వాసం సన్నగిల్లినందుకే పొత్తులు..!హుజూర్ నగర్ లో టీడిపి ప్రభావం ఉంటుందన్న కిరణ్మయి..!హైదరాబాద్ : తెలంగాణలో హుజూర్ నగర్ ఉప ఎన్నిక రసకందాయంలో పడింది. నిన్నటి వరకూ అభ్యర్దుల ఎంపిక, ప్రచార వ్యూహాలతో బిజీగా ఉన్న రాజకీయ పార్టీలు ఇప్పుడు పరస్… Read More
నదిలో బోల్తా పడిన ఓం సాయి ట్రావెల్స్ బస్సు: ఆరుమంది గల్లంతుభోపాల్: మధ్యప్రదేశ్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓం సాయి ట్రావెల్స్ కు చెందిన ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆరుమంది మరణించారు. మృతుల్ల… Read More
వైసీపీ ప్రభుత్వంపై ఫిర్యాదు.. కేంద్ర మంత్రికి చంద్రబాబు లేఖఅమరావతి : ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు టీడీపీ, వైసీపీ మధ్య వేడి రాజేస్తున్నాయి. ఆ క్రమంలో ఈ రెండు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గత టీడీపీ ప్ర… Read More
0 comments:
Post a Comment