టిడిపి అధినేత చంద్రబాబు పై దేశద్రోహం కేసు పెట్టాలని బిజెపి నేతలు డిమాండ్ చేసారు. గవర్నర్ నరసింహన్ ను కలిసిన బిజెపి నేతలు చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యల పై అభ్యంతరం వ్యక్తం చేసారు. ప్రధాని మోదీ పైనా..వ్యవస్థల పైనా చంద్రబాబు ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని..ఆయన పై చర్యలు తీసుకోకుంటే నిరసలకు దిగుతామని స్పష్టం చేసారు. బాబు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GrS4E7
బాబు పై దేశ ద్రోహం కేసు పెట్టాలి : చర్యలు తీసుకోకుంటే నిరసనకు దిగుతాం: బిజెపి నేతలు..!
Related Posts:
45ఏళ్లు పైబడినవారికీ కరోనా వ్యాక్సిన్, కానీ, షరతులు వర్తిస్తాయి: ఇలా చేస్తే సరిపోతుంది!న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ మరోసారి విజృంభిస్తున్న క్రమంలో.. వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా వేగంగా జరుగుతోంది. ఇప్పటికే మొదటి వ్యాక్సినేషన్ పూర్తవగా.… Read More
శ్రీమద్విరాట్ విశ్వకర్మ భగవానుడుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
బీజేపీ నుంచి డబ్బులు: అసదుద్దీన్కు షాకిచ్చిన మమతా: ఏకంగా రద్దుకోల్కత: పశ్చిమ బెంగాల్లో ఎన్నికల వేడి పీక్స్కు చేరుకుంది. అన్ని రాజకీయ పార్టీల ఎన్నికల ర్యాలీలు, ప్రదర్శనలు, బహిరంగ సభలతో కోలాహలం నెలకొంది. అధికార … Read More
ఏకతాటిపైకి జగన్, నిమ్మగడ్డ- మున్సిపోల్స్పై పెరిగిన ఉత్కంఠ-పరిషత్ పోరుపైనా ప్రభావంఏపీలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికలను గతేడాది వాయిదా పడిన చోట నుంచే తిరిగి నిర్వహించాలన్న ఎస్ఈసీ నిర్ణయాన్… Read More
జగన్ మరో సంచలనం- ఏపీలో ఇక సీబీఎస్ఈసీ సిలబస్- ఇంగ్లీష్ మీడియం తేలకముందేఏపీలో విద్యారంగ సంస్కరణల విషయంలో జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు కోసం సుప్రీంకోర్… Read More
0 comments:
Post a Comment