Wednesday, April 17, 2019

పుల్వామా అటాక్ : త్రివిధ దళాలకు అత్యవసర అధికారాలు, క్షిపణుల కొనుగోలు ?

న్యూఢిల్లీ : పుల్వామాలో ఉగ్రవాదుల బీభత్సంతో భారత ఆర్మీకి కేంద్రం విశేష అధికారాలు కల్పించింది. శత్రుదేశంతో పోరాడేందుకు కావాల్సిన ఆధునాతన సాంకేతిక పరిజానం గల ఆయుధాలు కొనుగోలు చేసందుకు అత్యవసర అధికారాలను కేటాయించినట్టు తెలిసింది. ఆధునాతన క్షిపణులువాయు, నౌక, ఆర్మీ .. త్రివిధ దళాలు తమకు అవసరమైన పరికరాలు కొనుగోలు చేసేందుకు అనుమతిచ్చింది. రూ.300 కోట్లతో ఆయుధ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IHJtip

Related Posts:

0 comments:

Post a Comment