Thursday, March 5, 2020

కరోనా ఎఫెక్ట్ .. చికెన్ బిర్యానీ నో అంటున్న ప్రజలు ... బిజినెస్ లేక ఉసూరంటున్న రెస్టారెంట్లు

కరోనా వైరస్ చికెన్ , మటన్ మార్కెట్లను మాత్రమే కాదు హోటళ్ళు, రెస్టారెంట్ లపై కూడా తన ప్రభావాన్ని చూపిస్తుంది. జంతు మాంసం తింటే కరోనా వైరస్ వస్తుందని ఒక ప్రచారం పెద్ద ఎత్తున సాగుతుండటంతో చికెన్ , మటన్ తినాలంటేనే భయపడుతున్నారు ప్రజలు . ముఖ్యంగా కోళ్ళు తింటే కరోనా వస్తుందని చికెన్ కు నో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39va7W8

Related Posts:

0 comments:

Post a Comment